డిసెంబర్ 7న విడుదల కాబోతున్న'కవచం'

  • IndiaGlitz, [Friday,November 16 2018]

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న 'కవచం' సినిమా డిసెంబర్ 7 న రిలీజ్ కాబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ కి 9 మిలియన్ వ్యూస్ తో అద్భుతమైన స్పందన రాగ సినిమాపై అంచనాలను పెంచేసింది.

థ్రిల్లర్ సినిమా గా వస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహించారు.. మెహ్రీన్ మరో కథానాయికగా నటిస్తుండగా హర్షవర్ధన్ రాణే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

చిత్రీకరణ పూర్తయ్యింది.. ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తుండగా, చోట కె నాయుడు సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ సొంటినేని (నాని) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..

More News

దీప్‌వీర్‌ల‌కు ఫ‌రాఖాన్ స‌ర్‌ప్రైజ్‌

ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనెలు వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. వీరికి ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లుచెబుతున్నారు.

రాజ‌కీయాల్లోకి సీనియ‌ర్ క‌మెడియ‌న్‌

వేణుమాధ‌వ్ గురించి సినీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌..డైలాగ్ డెలివ‌రీతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్ట‌కున్నాడీ సీనియ‌ర్ క‌మెడియ‌న్‌.

జ‌న‌వ‌రి 26న 'ఎన్‌.జి.కె'

హీరో సూర్య ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

బాలీవుడ్‌లో 'ఆర్.ఎక్స్ 100'

బాలీవుడ్‌లో తెలుగు చిత్రాల కాన్సెప్ట్‌ల‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంది. తెలుగులో ఘన విజ‌యం సాధించిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని హిందీలో 'క‌బీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు.

అతిథి పాత్ర‌లో మ‌హేష్ ..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఇప్పుడు కేవ‌లం సినిమాలు, క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో న‌టించ‌డంతో పాటు బిజినెస్ వైపు కూడా దృష్టి సారిస్తున్నారు.