కేర‌ళ‌.. కేర‌ళా.. డోంట్ వ‌ర్రీ కేర‌ళ‌!

  • IndiaGlitz, [Monday,September 03 2018]

ముస్త‌ఫా ముస్త‌ఫా డోంట్ వ‌రీ ముస్త‌ఫా.. అనే పాట ట్యూన్‌లో కేర‌ళ కేర‌ళా డోంట్ వ‌రీ కేర‌ళా అని ఇటీవ‌ల కేర‌ళ వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ఎ.ఆర్‌.రెహ‌మాన్ పాడిన పాట అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. స‌మీప‌కాలం వ‌ర‌కూ అమెరికాలో టూర్‌లో ఉన్నారు రెహ‌మాన్‌.

ఆ స‌మ‌యంలో వ‌ర‌ద‌ల గురించి విని ఆయ‌న ఇలా పాడారు. కేవ‌లం పాట‌లు పాడ‌టంతో ఊరుకున్నార‌నుకుంటే పొర‌పాటే. ఆయ‌న పాట‌లు పాడ‌టంతోనే ఊరుకోలేదు. ఏకంగా రూ.కోటిని కేర‌ళ వ‌ర‌ద‌బాధితుల‌కు అందించారు. అక్కడి సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆయ‌న ఇచ్చిన డొనేష‌న్ చేరుతుంది.

ఓ వైపు కేర‌ళ కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అక్క‌డి వాసులు త‌మ నివాసాల‌ను చ‌క్క‌దిద్దుకుంటున్నారు. కానీ కేర‌ళ వ‌ర‌ద‌ల కార‌ణంలో 400 మంది ప్రాణాల‌ను కోల్పోయారు. వారి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని రెహ‌మాన్ త‌న మ్యూజిక్ ట్రిప్స్ జ‌రిగిన ప్రాంతాల్లో రెండు నిమిషాల పాటు మౌనాన్ని పాటించారు.

More News

వెంకీ మ‌రో ముంద‌డుగు..

ఆద‌ర్శాల గురించి మాట్లాడ‌టం వేరు. వాస్త‌వాల‌ను అర్థం చేసుకుని ముంద‌డుగు వేయ‌డం వేరు. ఈ రెండో విష‌యంలో ఎప్పుడూ ముందుంటారు విక్ట‌రీ వెంక‌టేష్‌.

ల‌గ‌డ‌పాటి - కందుకూరి!

రామ‌ల‌క్ష్మీ క్రియేష‌న్స్ అధినేత‌గా ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ అంద‌రికీ తెలుసు. అలాగే పెళ్లిచూపులు నిర్మాత‌గా రాజ్ కందుకూరి కూడా అంద‌రికీ తెలుసు.

న‌న్న‌డ‌గ‌నేలేదు అంటున్న అందాల రాశీ!

కొన్ని మాట‌లు విన‌డానికి బావుంటాయి. మ‌న‌కే బావుంటే వాటి సంబంధీకుల‌కు ఇంకా బావుంటాయి. అలాంటి విష‌య‌మే ఈ మ‌ధ్య రాశీఖ‌న్నా జీవితంలో చోటుచేసుకుంది.

ప్ర‌భాస్‌.. ఇప్పుడు స్పీడున్నోడు!

ఒక సినిమా విడుద‌ల కావ‌డం.. మ‌రో సినిమా సెట్స్ మీద ఉండ‌టం, ఇంకో సినిమా ప్రారంభం కావ‌డం.. మ‌ధ్య‌లో క‌థ‌లు విన‌డం.. ఇవ‌న్నీ స్పీడున్న హీరో ల‌క్ష‌ణాలు. తాజాగా ప్ర‌భాస్ ని చూసిన వారంద‌రూ స్పీడున్నోడు

ఘనంగా మను మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక..

షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పాపులరిటీ సంపాదించుకున్న దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రాజా గౌతమ్ – చాందిని చౌదరి ప్రధాన పాత్రలో  వస్తున్న  సినిమా 'మను'..