నిజ ఘటన..క్లిష్టమైన కేసు ఆధారంగా తెరకెక్కిన 'ఖాకి'

  • IndiaGlitz, [Thursday,November 16 2017]

కార్తి, రకుల్ జంటగా నటించిన చిత్రం 'ఖాకి'. ఈ సినిమా నవంబర్ 17న విడుదలవుతోంది. 1995-2005 బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాను దర్శకుడు వినోద్ ఓ నిజఘటనను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. పోలీసులకు సవాలుగా మారిన ఓ కేసుని వారు..పదేళ్లు కష్టపడి చేధించిన తీరుని సినిమా రూపంలో 'ఖాకి' రూపంంలో ఆవిష్కృతం కానుంది.

ఈ సినిమా ట్రైలర్ చూస్తే..నలుగురు ఫింగర్ ప్రింట్స్.. వంద కోట్ల మందిలో ఎవరికి మ్యాచ్ అవుతుందో తెలుసుకోవడం ఎలా అని ఓ పోలీసు వేసే ప్రశ్నలో సినిమా ఎలాంటి సీరియస్ కాన్సెప్ట్తో తెరకెక్కిందో అర్థం చేసుకోవచ్చు.

తొలిసారి నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్న ఆదిత్య మ్యూజిక్స్ అధినేతలు ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లా భారీ రేంజ్లో విడుదల చేస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలను మించేలా సినిమా ఉంటుందని యూనిట్ వర్గాలు ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాయి.

More News

జనవరి 13న విశాల్‌ కొత్త చిత్రం 'అభిమన్యుడు'

పందెం కోడి నుంచి డిటెక్టివ్‌ వరకు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలు చేసిన మాస్‌ హీరో విశాల్‌ 'డిటెక్టివ్‌' పెద్ద హిట్‌ అయిన ఆనందంలో వున్నారు. డిటెక్టివ్‌ 2 కూడా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పుడు మాస్‌ హీరో విశాల్‌, సమంత జంటగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి 'అభిమన్యుడు' టైటిల్‌ని ఖరారు చేశా

రామ్‌చరణ్‌ చేతుల మీదుగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' ట్రైలర్‌

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత డా.రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

'టెంప‌ర్' రీమేక్ లో..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన టెంప‌ర్ మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. 2015లో విడుద‌లైన ఈ సినిమా.. ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ కానుంది.

'2 కంట్రీస్' ఫస్ట్ లుక్ విడుదల

ప్రతిష్టాత్మక మహా లక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై  ఎన్.శంకర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న '2 కంట్రీస్' ఫస్ట్ లుక్ విడుదలయ్యింది.

ప్రేమతో మీ కార్తిక్ పాటలను రిలీజ్ చేసిన వంశి, హరీష్ శంకర్

మూడు జెనరేషన్స్ మద్య ప్రేమ ఆప్యాయతల్ని చక్కగా తెరకెక్కించినచిత్రం `ప్రేమతో మీ కార్తీక్`. రిషి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రవీందర్ ఆర్.గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో కార్తికేయ, సిమ్రాత్ లు హీరోహీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు.