బాల‌య్య సినిమాను పూర్తి చేస్తానంటున్న సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌

  • IndiaGlitz, [Monday,October 10 2016]

నంద‌మూరి బాల‌కృష్ణ‌, కోడిరామ‌కృష్ణ‌ల కాంబినేష‌న్‌లో మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు రూపొందిన సంగ‌తి తెలిసిందే. అయితే వీరి కాంబినేస‌న్‌లో ఓ జాన‌ప‌థ చిత్రం ప్రారంభ‌మై ఆగిపోయిన సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. ఆ విష‌యం గురించి ద‌ర్శ‌కుడు కోడిరామ‌కృష్ణ మాట్లాడారు...మంచి క‌థ‌, కేస్టింగ్‌తో ప్రారంభ‌మైన ఎందుకో తెలియ‌దు..కానీ ఆగిపోయింది.

అప్ప‌టి కే సినిమా 60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను క‌చ్చితంగా పూర్తి చేస్తాన‌ని కోడిరామ‌కృష్ణ తెలియ‌జేశారు. అందుకు సంబంధించిన సన్నాహ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని, మిగిలిన 40 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామ‌ని కోడిరామ‌కృష్ణ తెలియ‌జేశారు.

More News

మెగాఫ్యాన్స్‌కు డ‌బుల్ ధ‌మాకా

ఈ ద‌స‌రా మెగాభిమానుల‌కు ప్ర‌త్యేకం కానుంది. ఆ ప్ర‌త్యేక‌త‌ను రెండు కార‌ణాలున్నాయి. అందులో ఒక‌టి మెగాస్టార్ చిరంజీవి మా-స్టార్ టీవీలో వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు సెష‌న్-4కు  త్వ‌ర‌లో ప్రారంభం కానున్న సంగ‌తి.

అప్పుడు టెన్ష‌న్ కంటే ఎక్కువ బాధ‌ప‌డ్డాను....నాగార్జున గారు 10సార్లు కంగ్రాట్స్ చెప్పిన‌ప్పుడు ఆ బాధ‌పోయి కాన్ఫిడెన్స్ వ‌చ్చింది - చందు మొండేటి

కార్తికేయ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ సాధించిన యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి. ఆత‌ర్వాత అక్కినేని నాగ చైత‌న్య‌తో చందు మొండేటి తెర‌కెక్కించిన ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ  ప్రేమ‌మ్. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ప్రేమ‌మ్ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచి సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' రిలీజ్ డేట్

స్వామిరారా','కార్తికేయ','సూర్య vsసూర్య'లాంటి వైవిధ్యమైన కథాంశాలతో సరికొత్త కథనాలతో

చ‌ర‌ణ్ చేతుల మీదుగా న‌క్ష‌త్రం ఫ‌స్ట్ లుక్..!

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం న‌క్ష‌త్రం. ఈ చిత్రంలో సందీప్ కిష‌న్, రెజీనా జంట‌గా న‌టిస్తున్నారు.  మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఈ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ రోల్ చేస్తుండ‌డం విశేషం.

నందమూరి - మెగా టైటిల్....?

నందమూరి కల్యాణ్ రామ్,మెగాక్యాంప్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోలుగా ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో