కోలీవుడ్ లో టెంపర్

  • IndiaGlitz, [Tuesday,March 08 2016]

ద‌యా పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టించిన సినిమా టెంప‌ర్‌. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న కాజ‌ల్ న‌టించింది. ఈ సినిమాను ఇప్పుడు త‌మిళంలో శింబుతో తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.
తెలుగులో య‌మ‌పాశంగా విడుద‌లైన ఒరిజిన‌ల్ వెర్ష‌న్ మిరుద‌న్ ను నిర్మించిన నిర్మాత ఈ సినిమాను త‌మిళంలో నిర్మించ‌డానికి రైట్స్ ను తీసుకున్నార‌ట‌. శింబుకి అయితే ఈ పాత్ర స‌రిపోతుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నార‌ట‌. శింబు కూడా ద‌యా పాత్ర‌ను చూసి ఫిదా అయిన‌ట్టు స‌మాచారం. ఏప్రిల్ నుంచి అక్క‌డ ఈ ప్రాజెక్ట్ ను మొద‌లుపెడ‌తార‌ని స‌మాచారం. శింబు ప‌క్క‌న కాజ‌ల్ న‌టించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వినికిడి.

More News

సినిమాలు చేయను - పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత జనసేన పార్టీని స్థాపించారు. అయితే క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడని వార్తలు వినిపించాయి.

'క్షణం' చిత్రాన్ని నేషనల్ వైడ్ రిలీజ్ చేస్తున్న ఫాక్స్ స్టార్ స్టూడియోస్

టాలీవుడ్ నిర్మాణ రంగంలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్ రియలిస్టిక్ కాన్సెప్ట్ మూవీస్ నిర్మాణ రంగంలో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది.

తెలుగు సినిమాని నెక్ట్స్ లెవ‌ల్ కి తీసుకువెళ్లే గొప్ప సినిమాలు తీస్తాను - కుమార్ నాగేంద్ర‌

నారా రోహిత్ - ల‌తా హెగ్డే జంట‌గా కుమార్ నాగేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం తుంట‌రి. శ్రీ కీర్తి ఫిల్మ్ బ్యాన‌ర్ పై అశోక్, నాగార్జున సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరోసారి మాయ చేయనున్న జంట...

మరోసారి మాయ చేయనున్న జంట...అనగానే ఆ జంట ఎవరో ఇప్పటికే తెలిసి ఉంటుంది.అవును...చైతన్య..సమంత.

రియలిస్టిక్ గా ఉండే..రిలేషన్ షిప్ డ్రామా నన్ను వదలి నీవు పోలేవులే - హీరోయిన్ వామికా

బాలకృష్ణ కోలా,వామికా జంటగా బీప్టోన్ స్టూడియోస్,శ్రీ కామాక్షి మల్టీమీడియా ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా నన్ను వదిలి నీవు పోలేవులే.