విజయ్ దేవరకొండ తో క్రాంతి మాధవ్

  • IndiaGlitz, [Friday,September 08 2017]

'ఓన‌మాలు', 'మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు' చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు క్రాంతి మాధ‌వ్‌. సునీల్‌తో ఆయ‌న తెర‌కెక్కించిన తాజా చిత్రం 'ఉంగ‌రాల రాంబాబు' ఈ నెల 15న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. క్రాంతి గ‌త చిత్రాలు కాస్త సీరియ‌స్ స‌బ్జెక్ట్‌లు అయితే.. తాజా చిత్రం వినోదం ప్ర‌ధానంగా తెర‌కెక్కింది.

ఇదిలా ఉంటే.. 'ఉంగ‌రాల రాంబాబు' త‌రువాత త‌న త‌దుప‌రి చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో తెర‌కెక్కించనున్నారు క్రాంతి మాధ‌వ్‌. ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డ‌వుతాయి.

More News

సచిన్ 'వీడెవడు' సెప్టెంబర్ 15న విడుదల

మౌనమేలనోయి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సచిన్ 'ఒరేయ్ పండు' 'నీజతగా నేనుండాలి''వీరప్పన్' చిత్రాలతో

సెప్టెంబర్ 9న చెన్నైలో 'స్పైడర్' ఆడియో సెప్టెంబర్ 15న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో ఠాగూర్ మధు సమర్పణలో

రజనీకాంత్‌, శంకర్‌ '2.0' ఆడియో, టీజర్ రిలీజ్ వివరాలు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం '2.0'.

శ్రియకి రెండు అలాంటివే

బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' లో వశిష్టీదేవిగా మెప్పించింది అందాల నటి శ్రియ.

పవన్ డైరెక్టర్ కి ఛాలెంజింగ్ విషయం

పదహారేళ్ల క్రితం విడుదలై సంచలన విజయం అందుకున్న పవన్ కళ్యాణ్ 'ఖుషి'లో..