దిల్ రాజు చేతిలో కుమారి 21 ఎఫ్...

  • IndiaGlitz, [Thursday,November 05 2015]

డైరెక్ట‌ర్ సుకుమార్...నిర్మాత‌గా చేస్తున్న తొలి ప్ర‌య‌త్నం కుమారి 21 ఎఫ్. ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్, హేబా ప‌టేల్ జంట‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు సూర్య‌ప్ర‌తాప్ తెర‌కెక్కించారు. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించిన ఆడియోకు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ చిత్రానికి క‌థ‌-స్ర్కీన్ ప్లే సుకుమార్ అందించ‌డంతో కుమారి 21 ఎఫ్ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీనికి తోడు ఈ సినిమాని నైజాంలో దిల్ రాజు పంపిణీ చేస్తుండ‌డంతో మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. మ‌రి...వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన కుమారి 21 ఎఫ్ అంచ‌నాల‌ను అందుకుంటుందా..? లేదా.. అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

రోబో 2 టైటిల్ మారుస్తున్న శంకర్..

సూపర్ స్టార్ రజనీకాంత్,గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన రోబో చిత్రం ఎంతటి సంచలనం స్రుష్టించిందో తెలిసిందే.ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'అఖిల్'

అక్కినేని అఖిల్ హీరోగా సుధాకర్ రెడ్డి,నితిన్ కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఓ చిత్రాన్ని రూపొందించిన చిత్రం ‘అఖిల్’.కమర్షియల్ ఎంటర్ టైనర్ స్పెషలిస్ట్ వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.

రజనీ కబాలి కథ ఇదే..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కబాలి.ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే నటిస్తుంది.ఈ చిత్రం మలేషియాలో షూటింగ్ జరుపుకుంటుంది.

నితిన్ న్యూమూవీ డీటైల్స్..

యువ హీరో నితిన్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం అ..ఆ.

స్వాతికి 'త్రిపుర' గిఫ్ట్ లాంటి సినిమానా?

పాత్ర ఎలాంటిదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేయగల నేర్పు తెలుగమ్మాయి స్వాతి సొంతం.అందుకే తెలుగు,తమిళ, మలయాళ భాషల్లో మంచి మంచి క్యారెక్టర్స్ లో ఒదిగిపోయింది ఈ అమ్మడు.