షకీలా సమర్పణ లో 'లేడీస్ నాట్ ఎలౌడ్'

  • IndiaGlitz, [Saturday,September 14 2019]

సెన్సెషనల్ స్టార్ షకీలా సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వం లో తెరకెక్కుతోన్న చిత్రం లేడీస్ నాట్ ఎలౌడ్ . కె.ఆర్. ప్రొడక్షన్ పతాకంపై రమేష్ కావలి నిర్మిస్తున్నారు. విక్రాంత్ రెడ్డి సహ నిర్మాత. ఈ చిత్ర టీజర్ ను రామానాయుడు స్టూడియోస్ లో విడుదల చేశారు.

దర్శకుడు సాయిరామ్ మాట్లాడుతూ.. ఇదొక పూర్తిస్థాయి కామెడీ చిత్రం. షకీలా గారు రమేష్, విక్రాంత్ అన్న తో కలిసి‌ఈ‌సినిమా చెస్తున్నారు. ‌షకీలా ఫిలిం ఫ్యాక్టరీ పై ఈ చిత్ర తమిళ రైట్స్ ను షకీలా గారు తీసుకున్నారన్నారు. చిత్రీకరణ పూర్తయింది. నెలాఖరులో సెన్సార్ కంప్లీట్ చేసి , వీలైనంత త్వరగా సినిమాను విడుదల చెస్తామన్నారు.

షకీలా మాట్లాడుతూ.. ఈ సినిమాను నేను చూశాను. హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ తో ఉంది. నచ్చి తమిళ్ లో సినిమాను విడుదల చెస్తున్నామన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. షకీలా గారితో కలిసి ఈ సినిమా చెయటం ఆనందంగా ఉంది. ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చెయటంతొ పాటు థ్రిల్ చేసెలా దర్శకుడు సాయి ఈ చిత్రాన్ని తీశారన్నారు.

ఇంకా ఈ కార్యక్రమం లో రెమో, భారతీ, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.

More News

సినీ ప్రముఖుల చేతుల మీదుగా 'ప్రేమ పిపాసి' మోషన్ పోస్టర్ లాంచ్

ఎస్ఎస్ ఆర్ట్  ప్రొడ‌క్ష‌న్స్  పతాకం పై  రాహుల్ బాయ్ మీడియా అండ్ దుర్గ‌శ్రీ ఫిలింస్ తో కలిసి పి.ఎస్.రామ‌కృష్ణ(ఆర్‌.కె) నిర్మిస్తోన్న చిత్రం  `ప్రేమ పిపాసి`

జేసీ.. మోదీ భజన..బాబుపై షాకింగ్ కామెంట్స్.. హలో అంతే!

టీడీపీ కీలక నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. ప్రధాని మోదీ భజన మొదలుపెట్టారు. అంతేకాదు..

జగన్ పాలనపై ‘జనసేన’ నివేదిక.. రియాక్షన్ ఉంటుందా!

వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి 100రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదిక విడుదల చేసింది. శనివారం నాడు అమరావతి వేదికగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నివేదిక విడుదల చేశారు.

ఇద్ద‌రం ఒకే వేదిక పైన అవార్డులు తీసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది - జ‌య‌సుధ‌

విబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ 2014 నుంచి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే.

సెన్సార్ సభ్యుల ప్రశంసలు పొందిన 'రథేరా'

పూల సిద్దేశ్వర రావు హీరోగా పరిచయమవుతున్న చిత్రం రథేరా. జాకట్ రమేష్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పూల సిద్దేశ్వర రావు,