ఏప్రిల్ 21న విడుదలకు సిద్ధమైన 'లంక'

  • IndiaGlitz, [Tuesday,April 11 2017]

టెలిప‌తీ నేప‌థ్యంలో రూపొందిన సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ 'లంక‌'. సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని శ్రీముని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని 'యు/ఎ' స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమాను ఏప్రిల్ 21న విడుద‌ల చేస్తున్నారు.

విధ్యమైన కథాంశంతో సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా ఇది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పంద‌న రావ‌డంతో సినిమా స‌క్సెస్‌పై నిర్మాత‌లు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. రాశి, సాయి రోనక్, ఐనా సాహ, సిజ్జు, సుప్రీత్, లీనా సిద్ధు, రాజేష్, సత్య, సుదర్శన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్: లెనిన్, డ్యాన్స్: స్వర్ణ, కళ: హరివర్మ, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కెమెరా: వి.రవికుమార్, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.రవిబాబు, పి.ఆర్.ఓ: వంశీశేఖర్, నిర్మాతలు: నామన దినేష్-నామన విష్ణు కుమార్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీముని.

More News

తమిళ 'క్వీన్' ఆగిపోయింది...

బాలీవుడ్ లో కంగనారనౌత్ ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం 'క్వీన్'.

'మిస్టర్' ..నాకు గుర్తుండిపోయే చిత్రం - వరుణ్ తేజ్

వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి,హెబ్బాపటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీనువైట్ల దర్శకత్వంలో

గోపీచంద్ సాహసం..

సౌఖ్యం తర్వాత గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో జె.భగవాన్,పుల్లారావు నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'గౌతమ్ నంద`

మహేష్ కొత్త వ్యాపారం...

సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు చిత్రంతో ఎం.బి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పెట్టి నిర్మాతగా మారాడు.

తొలి దశ షూటింగ్ పూర్తి చేసుకున్న పెళ్లి కథ

శ్రీ రామాంజనేయులు ఇంటర్నేషనల్ మూవీ కార్పొరేషన్ పతాకం పై వడ్డి రామాంజనేయులు నిర్మాతగా రూపొందుతొన్న సినిమా 'పెళ్లి కథ'.