బాలీవుడ్ వెళుతున్న లోఫర్...

  • IndiaGlitz, [Thursday,December 24 2015]

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తాజాగా తెర‌కెక్కించిన చిత్రం లోఫ‌ర్. వ‌రుణ్ తేజ్, దిషా పాట్ని జంట‌గా న‌టించిన లోఫ‌ర్ ఇటీవ‌ల రిలీజై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ సంద‌ర్భంగా లోఫ‌ర్ టీమ్ స‌క్సెస్ టూర్ లో పాల్గొంటుంది. పూరి స్వ‌స్థ‌లం అయిన న‌ర్సీప‌ట్నంలో లోఫ‌ర్ టీమ్ విజ‌య‌యాత్ర‌లో ప్రేక్ష‌కుల‌ను క‌లుసుకుంది.

ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ...లోఫ‌ర్ మూవీని హిందీలో రీమేక్ చేయ‌నున్న‌ట్టు తెలిపారు. అలాగే కొత్త వాళ్ల‌తో ఓ ల‌వ్ స్టోరీ చేయ‌నున్న‌ట్టు చెప్పారు. ప్ర‌స్తుతం పూరి రోగ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాత లోఫ‌ర్ హిందీ రీమేక్ చేసే అవ‌కాశం ఉంది. మ‌రి...తెలుగులో ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయిన లోఫ‌ర్ హిందీలో రీమేక్ చేస్తే అక్క‌డ ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.

More News

సౌఖ్యం కథ మామూలుగానే ఉంటుంది...కానీ కథనం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. - డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి

మనసుతో చిత్రంతో దర్శకుడిగా పరిచయమై...యజ్నం సినిమాతో సక్సెస్ సాధించి తనకంటూ ఓ గుర్తింపు ఏర్పరుచుకున్న డైరెక్టర్ ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి.

తమిళ చిత్రం రీమేక్ లో బాలయ్య...

త్వరలోనే ఓ తమిళ చిత్రంలో బాలయ్య నటించబోతున్నాడట.గతంలో లక్ష్మీనరసింహ వంటి రీమేక్ చిత్రంతో సెన్సేషనల్ హిట్ ను బాలయ్య అందుకున్నారు.

డ్యాన్స్ మాస్టర్ కు అండగా నిలబడ్డ చెర్రీ...

సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తాము హీరోలంటూ టాలీవుడ్ హీరోలు ప్రూవ్ చేసుకుంటున్నారు.

నాగ్ కు షాకిచ్చిన బ్యాంకు అధికారులు...

నాగార్జున కు ఆంధ్ర బ్యాంకు అధికారులు షాకిచ్చారు.

క్రిష్ణాష్టమి ప్రొమో సాంగ్ రిలీజ్...

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటించిన తాజా చిత్రం క్రిష్ణాష్టమి.ఈ చిత్రాన్ని జోష్ ఫేం వాసు వర్మ తెరకెక్కించారు.