'లోఫర్' ఆడియో రిలీజ్ డేట్...

  • IndiaGlitz, [Wednesday,November 18 2015]

'కంచె'తో న‌టుడిగా మెప్పించాడు మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌. ఆ సినిమా తెచ్చిన గుర్తింపు వ‌ల్ల వ‌రుణ్ నెక్ట్స్ ఫిల్మ్ 'లోఫ‌ర్' పై అంద‌రి దృష్టి ప‌డింది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా త‌ల్లీకొడుకుల సెంటిమెంట్ నేప‌థ్యంలో తెర‌కెక్కింది. ఇందులో వ‌రుణ్‌కి త‌ల్లిగా రేవ‌తిగా న‌టించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని డిసెంబ‌ర్ 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. సినిమ ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల వేడుకను డిసెంబ‌ర్ 7న నిర్వ‌హించ‌డానికి నిర్మాత సి.క‌ళ్యాణ్ స‌న్నాహాలు చేస్తున్నాడు. మ‌రి ఈ వేడుక‌కు ముఖ్యఅతిథిగా చిరంజీవి వ‌స్తాడో లేక రామ్ చ‌ర‌ణ్ హాజ‌ర‌వుతాడో చూడాలి.

More News

వర్మ పై ట్వీ ట్స్ గురించి రాజ్ తరుణ్ వివరణ....

ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన యువ కధానాయకుడు రాజ్ తరుణ్.ఉయ్యాల జంపాల తర్వాత సినిమా చూపిస్త మామ చిత్రంతో మరో విజయం సాధించిన రాజ్ తరుణ్ కుమారి 21 ఎఫ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

అక్కినేని నాగచైతన్య , శ్రుతిహాసన్ ల తొలి కాంబినేషన్..ఫిక్స్

అక్కినేని నాగ చైతన్య,శ్రుతి హాసన్ ల తొలి కాంబినేషన్లో 'కార్తికేయ' వంటి ఘన విజయం అందించిన 'చందు మొండేటి..దర్శకత్వంలో

'కుమారి 21 ఎఫ్' ప్లాటినమ్ డిస్క్..

హేబా పటేల్,రాజ్ తరుణ్ జంటగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి,థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న చిత్రం 'కుమారి 21ఎఫ్'.

2015 తెలుగు సినిమా ప్రత్యేకత ఇదే...

ఫలితాలు,నిడివి..ఇలాంటి విషయాలను పక్కన పెడితే..2015 తెలుగు సినిమా చాలా ప్రత్యేకం.ఎందుకంటే..రెండు తరాల అగ్ర కథానాయకులు వెండితెరపై సందడి చేశారు కాబట్టి.

సూర్య '24' స్పెషాలిటీ...

'మనం'దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో సూర్య నటిస్తున్న చిత్రం '24'.నిత్యా మీనన్,సమంత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా 2016 సమ్మర్ లో రిలీజ్ కానుంది.