'మ‌హాన‌టి'కి అవార్డ్‌

  • IndiaGlitz, [Monday,August 13 2018]

అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిన బయోపిక్ 'మ‌హాన‌టి'. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై ప్రియాంక ద‌త్, స్వ‌ప్న ద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా చాలా పెద్ద హిట్ అయింది.

తాజాగా ఈ సినిమాకు ఆస్ట్రేలియాలో జ‌రిగిన 'ది ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్ప్‌' అవార్డు వేడుక‌ల్లో ఈక్వాలిటీ ఇన్ సినిమా అవార్డు ద‌క్కింది. ఇదే అవార్డు ఫంక్ష‌న్‌లో బెస్ట్ ఫిలింస్ ల‌వ్ సోనియా, ఉత్త‌మ న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయి, ఉత్త‌మ న‌టి రాణిముఖ‌ర్జీ, ఉత్త‌మ చిత్రం సంజు, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హీరాణిలు అవార్డులు అందుకున్నారు.

More News

చ‌ర‌ణ్‌తో మ‌రో హిట్ కోసం..

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో 2014లో ఎవ‌డు సినిమా రూపొందింది. ఇందులో బ‌న్ని కూడా గెస్ట్ రోల్‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

త‌మిళంలో బ‌న్ని మ‌రో ప్ర‌య‌త్నం...

తెలుగువాడైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెన్నైలో పుట్టి పెరిగాడు. త‌మిళంపై మంచి క‌మాండ్ కూడా ఉంది. హీరోగా బ‌న్నికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది.

పెళ్లి చేసుకుంటున్న స్వాతి...

క‌ల‌ర్స్ ప్రోగ్రామ్‌తో క‌ల‌ర్స్ స్వాతిగా పేరు తెచ్చుకుని.. చ‌లాకీగా అంద‌రి హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్న స్వాతి త‌ర్వాత డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా బిజీగా అయింది.

స్కూల్ వెళ‌తామంటున్న క‌మెడియ‌న్స్‌

టాలీవుడ్‌లో ఉన్న క‌మెడియ‌న్స్ మ‌రే ఇండ‌స్ట్రీలో ఉండ‌రు. అంత ఎక్కువ సంఖ్య‌లో క‌మెడియ‌న్స్ ఉన్న ఇండ‌స్ట్రీ మ‌న‌దే కావ‌డం గ‌మ‌నార్హం

'నీవెవ‌రో' మా బ్యాన‌ర్ విలువ‌, గౌర‌వం, మ‌ర్యాద‌ను ఓ మెట్టు పెంచుతుంది - కోన వెంక‌ట్‌

ఆది పినిశెట్టి, తాప్సీ,  రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటిస్తోన్న చిత్రం 'నీవెవరోస . కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో కోన వెంకట్‌