రికార్డ్ ధ‌ర‌కు 'మ‌హాన‌టి' శాటిలైట్ హ‌క్కులు

  • IndiaGlitz, [Monday,May 14 2018]

కీర్తి సురేశ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'మ‌హాన‌టి'. మే 9న విడుద‌లైన ఈ చిత్రం తిరుగులేని విజ‌యాన్ని ద‌క్కించుకుంది. తెలుగు, త‌మిళంలో స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో రికార్డ్ క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తుంది. ఓవ‌ర్‌సీస్‌లో ఇప్ప‌టికే 1.5 మిలియ‌న్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్స్‌ను దాటి రెండు మిలియ‌న్ క‌లెక్ష‌న్స్‌ను సాధించ‌డానికి ముందుకెళుతుంది.

నాగ్ అశ్విన్‌ని ద‌ర్శ‌కుడిగా మ‌రో రేంజ్‌లో నిలిపింది. ఇప్పుడు ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల కోసం ప్ర‌ముఖ టీవీ ఛానెల్స్‌వారంద‌రూ పోటీలు ప‌డ్డారు. జీ నెట్‌వ‌ర్క్ చానెల్ 11 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించి తెలుగు, త‌మిళ శాటిలైట్ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంద‌ని స‌మాచారం.

More News

ఎన్టీఆర్‌తో మ‌రో సినిమా ప్లాన్ చేస్తున్న ద‌త్‌

ఒక‌ప్పుడు సీనియ‌ర్ ఎన్టీఆర్‌, చిరంజీవి వంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన నిర్మాత సి.అశ్వ‌నీద‌త్‌. ఇప్పుడు ద‌త్ కుమార్తెలు ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్న ద‌త్‌లు నిర్మాత‌లుగా మారారు.

స‌న్నిని చూడాలంటే డబ్బు ఇవ్వాల్సిందే...

స‌న్నీలియోన్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ పోర్న్‌స్టార్ బాలీవుడ్ స‌హా ద‌క్షిణాదిన కూడా సినిమాలు చేస్తుంది. ప్ర‌స్తుతం ద‌క్షిణాదిన 'వీర‌మ‌హాదేవి' అనే సినిమా చేస్తుంది.

అభిమాని కోసం బ‌న్ని ఆవేద‌న‌...

సినిమా హీరోల‌కు అభిమానులే కొండంత బ‌లం. ఈ అభిమానుల్లో కొంద‌రు వీరాభిమానులు కూడా ఉంటారు. కొన్ని సంద‌ర్భాల్లో హీరోల‌కు ఈ వీరాభిమానుల‌తో ప్ర‌త్యేకానుబంధం కూడా ఉంటుంది.

లేడీ విల‌న్‌తో మ‌రోసారి వ‌ర్క‌వుట్ అవుతుందా?

13 ఏళ్ల త‌ర్వాత విశాల్ త‌న‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా 'పందెం కోడి' (సండైకోళి)కి సీక్వెల్‌ను చేస్తున్నాడు. 'సండైకోళి2' పేరుతో త‌మిళంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

తేజ కోసం బాల‌య్య ప్ర‌య‌త్నాలు...

దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్‌ను 'య‌న్‌.టి.ఆర్‌' పేరుతో తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే.