మ‌హేశ్ ..భ‌లే త‌ప్పించుకున్నాడే..

  • IndiaGlitz, [Tuesday,November 13 2018]

సూప‌ర్‌స్టార్ మహేశ్ ఇప్పుడు సినిమాల్లో న‌టించ‌డంతో పాటు ఇత‌ర సినిమా సంబంధిత వ్యాపారాల వైపు కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేస్తున్నాడు. సినిమాలతో పాటు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో అత్య‌ధికంగా న‌టిస్తున్న టాలీవుడ్ స్టార్ మ‌హేశ్‌. ఇప్పుడు ఏషియ‌న్ సినిమా గ్రూప్‌తో క‌లిసి ఏషియ‌న్ మ‌హేశ్‌బాబు అనే మ‌ల్టీప్లెక్స్‌ను నిర్మించాడ‌ట‌.

గ‌చ్చిబౌళికి ద‌గ్గ‌ర‌గా ఉన్న ఈ మల్టీప్లెక్స్‌ను ఈ నెల 8న 'థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్‌'తో ప్రారంభిస్తార‌నే వార్త‌లు వినిపించాయి. అయితే కొన్ని కార‌ణాలు వ‌ల్ల వాయిదా ప‌డింది. త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోయే ఈ మ‌ల్టీప్లెక్స్‌లో తొలి చిత్రంగా సౌతిండియా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమా '2.0'ను ప్ర‌ద‌ర్శింప చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

అయితే మ‌హేశ్ తొలి చిత్రంగా 'థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్' విడుద‌ల చేయాల‌నుకున్నాడు. కానీ సినిమాను త‌న మ‌ల్టీప్లెక్స్‌లో విడుద‌ల చేయ‌లేకపోయాడు. ఆ సినిమా ఏమో ప్లాప్ అయ్యింది. దాంతో కొందరేమో ప్లాప్ సినిమా నుండి మ‌హేశ్ భ‌లే త‌ప్పించుకున్నాడే అనుకున్నారు.

More News

క‌ర్ణ‌, అర్జునులుగా బాబాయ్ అబ్బాయ్‌

బాబాయ్ నంద‌మూరి బాల‌కృష్ణ‌, అబ్బాయ్ క‌ల్యాణ్‌రామ్ 'య‌న్‌.టి.ఆర్' బ‌యోపిక్‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

స్టార్ కామిక్ రైట‌ర్ కన్నుమూత

ప్ర‌ముఖ అమెరిక‌న్ కామిక్ రైట‌ర్ స్టాన్లీ (95) క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న మ‌ర‌ణం చాలా మంది కామిక్ అభిమానుల‌కు షాకింగ్‌గా ఉంది.

140 మిలియన్ వ్యూస్‌తో రికార్డు సృష్టిస్తున్న '2.ఓ'

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం '2.ఓ'.

ఇంట్రెస్టింగ్ గా సాగే రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ కవచం - బెల్లంకొండ సాయి శ్రీనివాస

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అందాల తారలు కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరోయిన్స్ గా వంశధార క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మామిళ్ళని

రాజ‌మౌళి కోసం ప్ర‌త్యేక స‌దుపాయం...

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ ప్రారంభ‌మైంది.