దుబాయ్ లో మహేష్ మ్యూజిక్ సిట్టింగ్స్...

  • IndiaGlitz, [Friday,March 17 2017]

'శ్రీమంతుడు' వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం 'భరత్‌ అనే నేను'. తెలుగు సినిమా రేంజ్‌ను పెంచేలా మహేష్‌ను దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రంలో ప్రొట్రేట్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు మహేష్‌ చేయమనటువంటి విభిన్నమైన పాత్రలో మహేష్‌ కనపడనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అందులో భాగంగా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ దుబాయ్‌లో మ్యూజిక్‌ సిట్టింగ్‌ చేస్తున్నారు. మహేష్‌,కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు మ్యూజికల్‌గా సెన్సేషనల్‌ హిట్‌ సాధించిన సంగతి తెలిసిందే. అందుకనే శ్రీమంతుడు కంటే బెస్ట్‌ మ్యూజిక్‌ను దేవిశ్రీ అందిస్తున్నారు. అల్రెడి రెండు అద్భుతమైన ట్యూన్స్‌ను రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేశారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణను జరుపుకోనుంది.

More News

ప్రభాస్ తర్వాత శ్రేయ...

హీరోయిన్ శ్రేయ కాదులే సుమా...సింగర్ శ్రేయా ఘోషల్..

'చెలియా' రిలీజ్ డేట్ కన్ ఫర్మ్...

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓకే బంగారం చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన నిర్మాతగా మరో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

'చామంతి' ఏప్రిల్ లో విడుదల

చలపతి సినీ ఫిలింస్ పతాకంపై టి.చలపతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'చామంతి'

విష్ణు సరసన అమైరా దస్తర్...

మంచు విష్ణు సరసన అమైరా దస్తర్ జత కట్టనుంది. నిజానికి విష్ణుతో అమైరా ఈడోరకం-ఆడోరకం సినిమాలో నటించాల్సింది కానీ..ఆ సినిమాకు అమైరా కుంగ్ఫూ యోగా చిత్రంలో యాక్ట్ చేస్తుండటం వల్ల అవకాశాన్ని వదులుకుంది.

అమ్మ రాజ శేఖర్ దర్శకత్వంలో జె.డి.చక్రవర్తి హీరోగా చిత్రం ప్రారంభం.

జె.డి.చక్రవర్తి,అక్షత హీరో హీరోయిన్లుగా నక్షత్ర మీడియా ప్రొడక్షన్ బ్యానర్పై కొత్త చిత్రం బుధవారం హైదరాబాద్ సారథి స్టూడియోలో ప్రారంభమైంది.