మహేష్ మాటలతో షాక్ తిన్న వినాయక్..

  • IndiaGlitz, [Friday,November 06 2015]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ మాట‌ల‌తో...సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ షాక్ తిన్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వినాయ‌కే మీడియాకి తెలియ‌చేసారు. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే..అఖిల్ ఆడియో వేడుక‌కు మ‌హేష్ ముఖ్య అతిథిగా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ వేడుక‌లో మ‌హేష్ మాట్లాడుతూ..హీరోను ప్రెజెంట్ చేయ‌డంలో వినాయ‌క్ గారి త‌ర్వాతే ఎవ‌రైనా అన్నారు.

మ‌హేష్ అలా స్పందించ‌డం పై వినాయ‌క్ ని అడిగితే..మ‌హేష్ కి నా పై అంత అభిమానం ఉందా అనిపించింది. అస‌లు ఆయ‌న అలా మాట్లాడ‌తార‌ని ఊహించ‌లేదు. మ‌హేష్ తో సినిమా చేస్తే..మామూలు సినిమా చేయ‌ను. 100 కోట్ల బ‌డ్జెట్ తో భారీ సినిమా చేస్తాను. క‌థ రెడీ అయిన త‌ర్వాత చ‌ర్చించి ఈ భారీ చిత్రాన్ని ప్రారంభిస్తాం అన్నారు. అది సంగ‌తి.

More News

ఈనెల 9న 'మేము' మ్యూజిక్‌ ఫంక్షన్‌

సూపర్‌స్టార్‌ సూర్య-అమలాపాల్‌-బిందుమాధవి నటిస్తున్న ‘మేము’ చిత్రం ఆడియో ఈనెల (నవంబర్‌) 9 సోమవారం సాయంత్రం విడుదల కానుంది. సూర్య-జ్ఞానవేల్‌రాజా సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సాయిమణికంఠ క్రియేషన్స్‌ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి నిర్మిస్తున్నారు.

'బ్రహ్మోత్సవం' రిలీజ్ డేట్ ఫిక్స్..

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్నతాజా చిత్రం బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు.తెలుగు,తమిళ్ లో పి.వి.పి సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది.

వన్ మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన 'సైజ్ జీరో' ట్రైలర్

సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ నిర్మించిన భారీ చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు.

చిరు మూవీపై వినాయ‌క్ కామెంట్..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా త‌మిళ చిత్రం క‌త్తి సినిమా రీమేక్ చేయ‌నున్న‌ట్టు...ఈ మూవీకి వినాయ‌క్ డైరెక్ట‌ర్ అంటూ వార్త‌లు వ‌చ్చాయి.

'త్రిపుర' మూవీ రివ్యూ

కొన్ని సినిమాలకు క్రేజ్ వస్తుంది. ఆ క్రేజ్ సినిమా మీద ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ తెచ్చేస్తుంది. త్రిపురకు కూడా విడుదలకు ముందు మరింత క్రేజ్ వచ్చింది. త్రిపుర పాత్రలో స్వాతి నటించడం వల్ల కావచ్చు. గీతాంజలి సినిమా తీసిన దర్శకుడు తీస్తున్న మరో సినిమా అనీ కావచ్చు.