క‌వ‌ల‌ల‌కు జన్మ‌నిచ్చిన మ‌హేష్ హీరోయిన్‌...

  • IndiaGlitz, [Monday,September 17 2018]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టించిన చిత్రం 'ట‌క్కరిదొంగ‌' చిత్రంలో బిపాసాబ‌సు, లీసారేహీరోయిన్స్ న‌టించారు. ఈ ఇద్ద‌రికీ ఇప్పుడు పెళ్లైంది. అందులో లీసారే క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింద‌ట‌. ఈ విష‌యాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది.

2009లో క్యాన్స‌ర్ భారిన ప‌డిన ఈ అమ్మ‌డు పోరాడి గెలిచింది. 2012లో మేనేజ్‌మెంట్ క‌న‌సల్‌టెంట్ జాస‌న్‌ను వివాహం చేసుకుంది. క్యాన్స‌ర్ కార‌ణంగా గ‌ర్భం దాల్చ‌డానికి ఇష్ట‌ప‌డ‌టానికి లీసారే స‌రోగ‌సీకి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌లిగించిన జార్జియాలో ఇద్ద‌రి ఆడ‌పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌స్తుతం టోరెంటో ఉన్న లీసారే త్వ‌ర‌లోనే ఇండియా వ‌చ్చి సెటిల్ అవుతాన‌ని తెలిపింది.

More News

'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్' రిలీజ్ డేట్‌

విజ‌య్ కృష్ణ ఆచార్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌తున్న చిత్రం 'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌'.  అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఆమీర్ ఖాన్‌, క‌త్రినా కైఫ్‌, ఫాతిమా స‌నా షేక్‌, రోనాల్ రాయ్‌, స‌త్య‌దేవ్ త‌దిత‌రులు

సెప్టెంబ‌ర్ 20న దేవ‌దాస్ ఆడియో పార్టీ..

దేవ‌దాస్ సినిమా ఆడియా పార్టీ (లాంఛ్) సెప్టెంబ‌ర్ 20న జ‌ర‌గ‌నుంది. హైద‌రాబాద్ లో ఈ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కుడిగా నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్న ఏసియ‌న్ గ్రూప్

యాభై సంవ‌త్స‌రాలుగా 600ల సినిమాల‌కు  ఫైనాన్స్ అందించి ప్ర‌స్తుతం  డిస్ట్రిబ్యూష‌న్‌, ఎగ్జిబిష‌న్ రంగాల‌లో అగ్ర‌గామి సంస్థ‌గా ఎదిగిన ఏషియ‌న్ గ్రూప్ ఇప్పుడు సినిమా  నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది.

ప్ర‌ణ‌య్ హ‌త్య‌ పై రామ్ స్పంద‌న‌

కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెరుమాళ్ల ప్ర‌ణ‌య్ హ‌త్య సంచ‌ల‌నంగా మారింది. త‌నతో చ‌దువుకున్న అమృత‌ను పెళ్లి చేసుకున్నాడు ప్ర‌ణ‌య్‌.

టాలీవుడ్‌లోకి బాలీవుడ్ న‌టుడు

బాలీవుడ్ క‌థానాయ‌కుడు కునాల్ క‌పూర్ త్వ‌ర‌లోనే తెలుగు తెర‌పై ద‌ర్శ‌న మీయ‌నున్నాడు. ఈ న‌టుడు ఇప్ప‌టికే ఓ తెలుగు సినిమాలో న‌టించేశాడు.