మ‌హేష్ మ‌ళ్లీ గ్రీన్ సిగ్న‌ల్‌..

  • IndiaGlitz, [Wednesday,May 22 2019]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ 25వ చిత్రం 'మ‌హ‌ర్షి' మే 9న విడుద‌లై మంచి క‌లెక్ష‌న్స్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఈ సినిమా మేకింగ్ విష‌యంలో మ‌హేష్ చాలా హ్యాపీగా ఉన్నాడ‌ట‌. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి అంటే మ‌హేష్‌కి ప్ర‌త్యేకమైన అభిమానం కూడా ఏర్ప‌డింది. కాబ‌ట్టి మ‌హేష్ త‌న 27వ సినిమాను వంశీ పైడిప‌ల్లితోనే చేయాల‌నుకుంటున్నాడ‌ని టాక్‌.

అయితే ఈ సినిమా 2020 ద్వితీయార్థంలో ఉండొచ్చున‌ని టాక్‌. ప్ర‌స్తుతం మ‌హేష్ త‌న 26వ సినిమాను అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్నాడు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది ప్ర‌థమార్థంలో విడుద‌ల‌వుతుది. దీని త‌ర్వాతే మ‌హేష్ 27వ సినిమా గురించి ఫుల్ ఫోక‌స్ పెడ‌తాడు. ఈలోపు వంశీ పైడిప‌ల్లి స్క్రిప్ట్‌ను త‌యారు చేసుకునే ప‌నిలో ఉంటాడు. 

More News

'సాహో' పోస్టర్‌ను హాలీవుడ్ నుంచి కాపీ కొట్టారా!?

టాలీవుడ్‌ టాప్ హీరోల్లో ఒకరైన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సాహో’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై 'బాహుబలి' రికార్డ్స్‌ను బ్రేక్ హిస్టరీ క్రియేట్

వరల్డ్ కప్‌లో ధోనీదే కీలక పాత్ర.. ఆయన్ను మించినోడు లేడు!

వరల్డ్ కప్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీ కీలక పాత్ర పోషిస్తాడని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. మంగళవారం సాయంత్రం మెగా టోర్నీ వరల్డ్ కప్ కోసం ఇంగ్లాండ్ బయల్దేరే ముందు టీమిండియా

స‌మంత 'ఓ బేబి' ఫ‌స్ట్ లుక్‌

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌ను నిర్మించ‌డ‌మే కాదు.. శ‌తాధిక చిత్రాలను నిర్మించిన ఏకైక సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌. భార‌తీయ అధికారిక భాష‌ల‌న్నింటిలోనూ సినిమాలు

శిరీష్‌కు అంత న‌మ్మ‌క‌మేంటో..?

అల్లు శిరీష్ 'గౌర‌వం' సినిమాతో హీరోగా ప‌రిచయం అయ్యాడు. 'కొత్త‌జంట‌', 'శ్రీర‌స్థు శుభ‌మ‌స్తు', 'ఒక్క‌క్ష‌ణం' సినిమాలు కాస్త మంచి పేరునే తెచ్చిపెట్టాయి. తాజాగా విడుద‌లైన ఏబీసీడీ`పై శిరీష్

శ్రీహ‌రి కుమారుడి తొలి సినిమా

చిన్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి స్టార్ న‌టుడిగా, హీరోగా పేరు సంపాదించుకున్నాడు రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి. 2013లో శ్రీహ‌రి అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే.