24న బాక్సాఫీస్ ను హీటెక్కిస్తుందా...?

  • IndiaGlitz, [Sunday,July 12 2015]

పూనమ్ పాండే, మిలన్ ప్రధానపాత్రల్లో మనీషా ఆర్ట్స్అండ్ మీడియా ప్రై.లి. బ్యానర్ పై కిషోర్ రాఠి సమర్పణలో రూపొందిన చిత్రం మాలిని అండ్ కో'. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 24న సినిమా విడుదలవుతుంది.

సాధారణంగా సినిమాలు పూర్తయిన తర్వాత ఆడియో విడుదల చేస్తారు. అయితే పూనమ్ నటించిన ఈ చిత్రం ఆడియో విడుదల కావడం లేదు. చిన్న సినిమాల ఆడియో రైట్స్ కోసం కంపెనీలు రాకపోవడం, సీడీలు కొనేవారు లేకపోవడంతో ఆడియో వేడుక కోసం ఖర్చు పెట్టడం తమకు ఇష్టం లేదని అందుకే సినిమాని ఆడియో విడుదల లేకుండా డైరెక్ట్ సినిమాని జూలై 24న విడుదల చేసేస్తున్నారట. తీవ్రవాద నేపథ్యంలో యాక్షన్, రొమాంటిక్ జోనర్ లో ఈ సినిమా రూపొందింది. మరి ఈ చిత్ర నిర్మాతలు తీసుకున్న నిర్ణయాన్ని ఎంత మంది ఫాలో అవుతారో చూడాలి.

More News

చైతు పెద్ద మనసు

సినిమాల్లో హీరోయిజం చూపించడం ద్వారా కేవలం డబ్బు సంపాదించడమే పరమావధిగా సినీ నటీనటులు పనిచేస్తారనుకోవడం తప్పు అవుతుందని చాలా మంది ప్రూవ్ చేశారు.

రామ్ చరణ్ కొత్త చిత్రం

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

ఆ రికార్డ్ సాధించే దిశగా బాహుబలి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ ‘బాహుబలి’ అంచనాలను మించుతూ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తుంది.

అమీర్ ఖాన్ ని కొట్టిన ప్రభాస్

ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ గా విడుదలైన బాహుబలి ప్రభంజనం చాటుకుంటుంది. తొలి ఆట నుండే రికార్డ్ కలెక్షన్స్ ను సాధిస్తూ దూసుకెళ్తుంది.

అఖిల్ నెక్స్ ట్ మూవీ దర్శకుడు ఫిక్స్ అయ్యాడా?

అక్కినేని యంగ్ తరగంగం అఖిల్ అక్కినేని ప్రస్తుతం వి.వి.వినాయక్ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు.