ఫిభ్రవరిలో 'మన ఊరి రామాయణం'

  • IndiaGlitz, [Sunday,January 17 2016]

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ న‌ట‌న‌తో పాటు ద‌ర్శ‌క‌త్వం, నిర్మాణం కూడా చేస్తుంటాడ‌నే సంగ‌తి తెలిసిందే. దోని, ఉల‌చారు బిర్యాని స‌హా మ‌న‌సుకు న‌చ్చిన చిత్రాల‌ను డైరెక్ష‌న్‌తో పాటు నిర్మించిన ప్ర‌కాష్ రాజ్ ఇప్పుడు ప్ర‌కాష్ రాజ్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఫ‌స్ట్ కాపీ పిక్చ‌ర్స్‌పై మ‌న ఊరి రామాయ‌ణం' అనే చిత్రాన్ని నిర్మిస్తూ తెర‌కెక్కిస్తున్నాడు. ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఫిభ్ర‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ప్ర‌కాష్ రాజ్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని ప్ర‌కాష్ రాజ్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడ‌ట‌.

More News

టాలీవుడ్ లో మరో త్రయం కలిసినటించనుందా?

మనం తర్వాత టాలీవుడ్ లో ఉన్న ఫేమస్ సినిమా వారసులు వారి తాతలు,తండ్రులతో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు.

సెక్సువల్ హరాష్ మెంట్ ఫేస్ చేశానంటున్న నటి....

క్వీన్ చిత్రంతో బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్

ఎంటర్ టైన్మెంట్ ఉండాలంటున్న హీరో...

రన్ రాజా రన్,మళ్ళీ ఇది రాని రోజు తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన ఎక్స్ ప్రెస్ రాజా చిత్రంతో హ్యట్రిక్ సక్సెస్ కొట్టిన శర్వానంద్.

ఆ పాత్ర కోసం మేకప్ వేసుకోలేదు - రకుల్ ప్రీత్ సింగ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆర్య సుకుమార్ కాంబినేషన్ లో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్ పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలయింది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో ఇంటర్వ్యూ....

పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డ్..

పవర్ స్టార్ పవన్కళ్యాణ్ ఇప్పుడు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్.