ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో మాన‌స‌...

  • IndiaGlitz, [Saturday,September 24 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ‌ర‌త్ మ‌రార్ నిర్మాత‌గా డాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం కాట‌మ‌రాయుడు. రీసెంట్‌గా సినిమా చిత్రీక‌ర‌ణ‌ను స్టార్ట్ చేసుకుంది. ఈ రోజు నుండి ప‌వ‌ర్ స్టార్ యూనిట్‌తో జాయిన్ అవుతున్నాడు.

శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో మాన‌స హిమ‌వ‌ర్ష ప‌వ‌న్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ర‌ద‌లు పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ విష‌యాన్ని మాన‌స ఓ దిన ప‌త్రిక‌కు తెలియ‌జేసింది. ఈ సినిమాతో లంగా ఓణిలో క‌న‌ప‌డ‌తాను..ప‌వ‌న్ సినిమాలో యాక్టింగ్ చేయ‌డం చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంద‌ని కూడా తెలియ‌జేసింది.

More News

రామ్ కి సరిగ్గా సరిపోయే టైటిల్ తో వస్తున్న హైపర్ బిగ్ హిట్ అవుతుంది - హీరో నాని

ఎనర్జిటిక్ స్టార్ రామ్,టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ హైపర్(ప్రతి ఇంట్లో ఒకడుంటాడు).

చిరుతో శ్రియా...

మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్ లోనటించిన శ్రియ ఇప్పుడు మరోసారి చిరంజీవితో నటించనుందని వార్తలు వినపడుతున్నాయి.

బ‌న్ని మొద‌టిసారి చేస్తున్నాడు....?

బ‌న్నిత‌మిళ సినిమా ఎంట్రీకి రంగం సిద్ధ‌మైంది. రీసెంట్‌గా అందుకు సంబంధించిన ప్రెస్‌మీట్ జ‌రిగింది. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌పై జ్ఞాన‌వేల్‌రాజా నిర్మాత‌గా ఈ సినిమా రూపొంద‌నుంది.

టాకీ పూర్తిచేసుకున్న ఉందా.. లేదా..? చిత్రం

రామకృష్ణ,అంకిత జంటగా జయకమల్ ఆర్ట్ బ్యానర్పై అమనిగంటి వెంకట శివప్రసాద్ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఉందా..లేదా?’

సీక్వెల్ ప్లాన్ లో అల్ల‌రి న‌రేష్‌..!

అల్ల‌రి న‌రేష్ ప్ర‌స్తుతం ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో  బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.