మనోజ్ ఎటాక్ వాయిదాకి కారణం ఇదే...

  • IndiaGlitz, [Thursday,March 03 2016]

మంచు మ‌నోజ్, సుర‌భి, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం ఎటాక్. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఎటాక్ ట్రైల‌ర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ఎటాక్ ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ..ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ కాలేదు. అస‌లు ఎటాక్ వాయిదాకి కార‌ణం ఏమిట‌ని హీరో మంచు మ‌నోజ్ ని అడిగితే...శౌర్య సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఖ‌చ్చితంగా శౌర్య మంచి విజ‌యాన్ని సాధిస్తుంది. అందుచేత శౌర్య రిలీజ్ త‌ర్వాత ఎటాక్ రిలీజ్ చేస్తే...బిజినెస్ బాగా అవుతుంది. ఎటాక్ నిర్మాత‌కు బిజినెస్ ప‌రంగా ప్లస్ అవుతుంద‌నే ఉద్దేశ్యంతోనే వాయిదా వేసాం అని అన్నారు.అది సంగ‌తి.

More News

శౌర్య సినిమా చేసినందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను - హీరో మంచు మ‌నోజ్

రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు చేస్తూనే...నేను మీకు తెలుసా, ప్ర‌యాణం, వేదం...ఇలా విభిన్న క‌థా చిత్రాలు చేస్తున్నహీరో మంచు మ‌నోజ్. సుర‌క్ష ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై మ‌నోజ్ - రెజీనా జంట‌గా న‌టించిన తాజా చిత్రం శౌర్య‌.

రుమేనియాలో సింగం సీక్వెల్...రిలీజ్ డేట్...

సూర్య హీరోగా హరి దర్శకత్వంలో సింగం మూడో సీక్వెల్ ‘ఎస్3’రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

చరణ్ ఇలా కష్టపడుతున్నాడు......

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తన నెక్ట్స్ సినిమాగా తనీ ఒరువన్ రీమేక్ చిత్రంలో నటించడానికి రెడీ అయిపోయాడు.

'రాజాధిరాజా' గా శర్వానంద్...

‘రన్ రాజా రన్’,‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’,‘ఎక్స్ ప్రెస్ రాజా’వరుస విజయాలను సాధించిన హ్యాట్రిక్ హీరో శర్వానంద్

థ్రిల్లర్ మూవీలో శ్రీదేవి....

అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి ఇప్పటికీ అదే స్టార్ డమ్,గ్లామర్ ను మెయిన్ టెయిన్ చేస్తుంది.