మనోజ్ అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి...

  • IndiaGlitz, [Wednesday,June 14 2017]

'ఒక్కడు మిగిలాడు, మరో చిత్రంలో నటిస్తున్నాను. నటుడిగా ఈ రెండే నా ఆఖరి చిత్రాలు, అందరికీ ధన్యవాదాలు' అంటూ మంచు మనోజ్‌ ట్విట్టర్‌లో చేసిన పోస్ట్‌ సెన్సేషన్‌ అయ్యింది. తర్వాత ఏమయ్యిందో ఏమో కానీ మనోజ్‌ ఆ ట్వీట్‌ను తొలగించారు. కానీ మనోజ్‌ మాత్రం తన కొత్త సినిమా గురించి చెప్పే ప్రయత్నంలోనే అలా చేశానని, అయితే తాను పెట్టిన మెసేజ్‌ను రకరకాలుగా అర్థం చేసుకున్నారు.

మీడియా మిత్రుల నుండి ఇంత రెస్పాన్స్ వ‌స్తుంద‌ని అనుకోలేదు. నేను చేయ‌బోయే కొత్త సినిమా గురించి కొత్త‌గా చెప్పాల‌నుకుంటున్నాను. నా కొత్త సినిమా గురించి చెప్పాలంటే ఈ వేడి చల్లారాలి..ఓం శాంతి అంటూ మ‌ళ్ళీ మెసేజ్ పెట్టాడు. ప్రస్తుం మనోజ్‌ 'ఒక్కడు మిగిలాడు' చిత్రంలో ఎల్‌.టి.టి.ఇ అధినేత ప్రభాకరన్‌గా కనిపించనున్నారు. అజయ్‌ అంగ్రూస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మనోజ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

More News

16న 'రాజా మీరు కేక'

గుంటూరు టాకీస్ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన ఆర్.కె.స్టూడియోస్ బ్యానర్పై రేవంత్, నోయల్, హేమంత్, లాస్య, శోభిత ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'రాజా మీరు కేక'. కృష్ణ కిషోర్ దర్శకత్వంలో రాజ్కుమార్.ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూన్ 16న విడుదల కానుంది.

ఆడపిల్లల నిర్ణయాలను గౌరవించాలనే 'కాదలి'

చాలా మంచి మెసేజ్ ఉన్న చిత్రమిది.చాలా కలర్ ఫుల్గా ఉంటుంది.ఆడియోకి మంచి స్పందన వచ్చిందని హీరో

లండన్ బాబుల వీసా కష్టాలు..

రక్షిత్, స్వాతి జంటగా రూపొందిన చిత్రం `లండన్ బాబులు`. చిన్నికృష్ణ దర్శకుడు. మారుతి నిర్మాత. మారుతి టాకీస్ పతాకంపై రూపొందుతోంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో బుధవారం జరిగింది.

బాహుబలి కిరణ్ రాజ్ హీరోగా 'కరాళి' చిత్రం ప్రారంభం

ఎమ్.జె.మోషన్ పిక్చర్స్ పతాకంపై మల్లిఖార్జున్ రెడ్డి,మొహమ్మద్ జాఫర్ అలీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కరాళి.

'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' చిత్రం ప్రారంభోత్సవం

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సక్సెస్ తో టాప్ ఫాంలో దుసుకెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే దువ్వాడ జగన్నాథం చిత్రంతో సరికొత్త రూపంలో మరో బ్లాక్ బస్టర్ చిత్రం అందించబోతున్న సంగతి తెలిసిందే.