మణిరత్నం ప్రేమికుల రోజు గిఫ్ట్...

  • IndiaGlitz, [Monday,February 06 2017]

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఓకే బంగారం చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేసిన నిర్మాత‌గా మ‌రో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రానున్న సినిమా 'కాట్రు వెలియ‌డు'. కార్తీ, ఆదితిరావు హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్‌లో ఈ చిత్రం తెలుగు, త‌మిళంలో ఓకే రోజున విడుద‌ల కానుంది.

తెలుగులో ఈ సినిమా చెలియా అనే పేరుతో విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాలో టీజ‌ర్‌కు, పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ఫిబ్ర‌వ‌రి 14న ప్రేమికుల రోజు సంద‌ర్భంగా మ‌ణిర‌త్నం ఈ సినిమా నుండి మై మ‌ర‌పురా అనే పాట‌ను విడుద‌ల చేస్తున్నార‌ట‌. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో కార్తీ ఫైట‌ర్ ఫైల‌ర్ రోల్ చేస్తున్నాడు.

More News

రవితేజ, అనిల్ రావిపూడి చిత్రం 'రాజా ది గ్రేట్ ' ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ హీరోగా,ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పటాస్,సుప్రీమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తెరకెక్కించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో

రవితేజ స్థానంలో గోపీచంద్....

మాస్ మహారాజా రవితేజ గతేడాది చక్రి దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే టైటిల్ ఉన్న సినిమా చేస్తాడని ముందు వార్తలు వచ్చాయి.

సారీ చెప్పి సర్దుకున్న నితిన్....

అఆ సక్సెస్ తర్వాత హీరో నితిన్ ఇప్పుడు హను రాఘవ పూడి సినిమా చేస్తున్నాడు.

'కబాలి' ఫైట్ మాస్టర్స్ డైరక్షన్ లో సందీప్ కిషన్ యాక్షన్

కమర్షియల్ చిత్రాలతో విజయాల్ని అందుకుంటున్న సందీప్ కిషన్ హీరోగా,కృష్ణగాడి వీర ప్రేమకథ చిత్రంతో యూత్ ని ఆకట్టుకున్న మెహరీన్ హీరోయిన్ గా 'లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్'

శ్రీవల్లి కి సూపర్ రెస్పాన్స్

రజత్,మాజీ మిస్ ఇండియా నేహా హింగే హీరో హీరోయిన్ లు గా,రేష్మాస్ ఆర్ట్స్ బ్యానర్ పై,