రెండు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్న మంచు హీరో..

  • IndiaGlitz, [Saturday,November 21 2015]

రెండు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు మంచు హీరో మ‌నోజ్. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో మ‌నోజ్ ఎటాక్ అనే సినిమాలో న‌టించాడు. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుంది. ఎటాక్ ట్రైల‌ర్ కి మంచి రెస్పాన్స్ ల‌భించింది. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

మంచు మ‌నోజ్ న‌టిస్తున్న మ‌రో చిత్రం శౌర్య‌. ఈ చిత్రాన్ని ద‌శ‌ర‌థ్ తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే శౌర్య సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ చిత్రం షూటింగ్ డిసెంబ‌ర్ కి పూర్తి అవుతుంది. జ‌న‌వ‌రిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే వ‌న్ మంత్ గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు.

మ‌రి.. మంచు మ‌నోజ్ ఈ రెండు చిత్రాల‌తో ఏరేంజ్ స‌క్సెస్ సాధిస్తాడో చూడాలి.

More News

నారా రోహిత్ కొత్త చిత్రం 'కథలో రాజకుమారి' !

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ..ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రామిసింగ్ హీరో నారా రోహిత్ నటించనున్న నూతన చిత్రం కథలో రాజకుమారి త్వరలో ప్రారంభం కానుంది.

గోపీచంద్ డైరెక్టర్ తో రామ్ చరణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తని ఓరువన్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

తమన్నా డబుల్ హ్యాట్రిక్

మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా అలరిస్తూనే..

నయనకి వెంకీ అయితేనే బెస్టా?

తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని తారగా పేరు తెచ్చుకుంది నయనతార. తెలుగు విషయానికి వస్తే.. నిన్నటి తరం టాప్ 4 హీరోలలో.. చిరంజీవి మినహా మిగిలిన ముగ్గురు అగ్ర కథానాయకులతోనూ జోడీకట్టిందీ సుందరి.

'కుమారి 21 ఎఫ్' తో మరోసారి...

'లవ్ చేయడానికి నేను మాత్రమే సరిపోనా..నా బ్యాక్ గ్రౌండ్ మొత్తం కావాలా'అంటూ 'కుమారి 21 ఎఫ్ 'లో సందడి చేసింది హేబా పటేల్.