తెలుగులోకి మరాఠా హీరోయిన్....

  • IndiaGlitz, [Sunday,April 09 2017]

గీతాఆర్ట్స్‌2, యువి క్రియేష‌న్స్‌, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా వి4 మూవీస్ బ్యాన‌ర్‌ఫై ఆధి హీరోగా ఈటీవీ ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అందులో భాగంగా మ‌రాఠీ, త‌మిళ సినిమాల్లో న‌టించిన వైభ‌వి శాండిల్యను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. వైభ‌వి శాండిల్య కూచిపూడి, భ‌ర‌త‌నాట్యం డ్యాన‌రే కాదు, థియేట‌ర్ ఆర్టిస్ట్ కూడా, డైరెక్ట‌ర్ ప్ర‌భాక‌ర్ చెప్పిన పాత్ర న‌చ్చ‌డంతో వైభ‌వి ఈ సినిమాలో న‌టించ‌డానికి ఒప్పేసుంకుంద‌ట‌.

More News

'మిస్టర్'.. ప్రేక్షకులకు నచ్చే ట్రయాంగిల్ ట్రావెల్ లవ్ స్టోరీ - శ్రీనువైట్ల

వరుణ్ తేజ్ హీరోగా బేబి భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్పై శ్రీనువైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి),ఠాగూర్ మధు నిర్మించిన చిత్రం 'మిస్టర్'.ఏప్రిల్ 14న సినిమా విడుదలవుతుంది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనువైట్లతో ఇంటర్వ్యూ....

21న 'బ్లాక్ మనీ'

భాష తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నారు మోహన్ లాల్.వరుస గా హిట్టు మీద హిట్టు అందుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.

ఏప్రిల్ 21న 'ఇద్దరి మధ్య 18' విడుదల

ఎస్.ఆర్.పి విజువల్ పతాకంపై సాయితేజ పాటిల్ సమర్పణలో రాంకార్తీక్,భానుత్రిపాత్రి జంటగా

అల్లు శిరీష్ , వి.ఐ.ఆనంద్ , చక్రి చిగురుపాటి కాంబినేషన్ లో నూతన చిత్రం ప్రారంభం

అల్లు శిరీష్ హీరోగా,సురభి,సీరత్ కపూర్ హీరోయిన్లుగా,శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో విఐ ఆనంద్ దర్శకత్వంలో

రజనీకాంత్ నెక్ట్స్ సినిమా ఆ దర్శకుడితోనా?

ప్రస్తుతం శంకర్ రోబో సీక్వెల్'2.0' సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూపర్ స్టార్ రజనీకాంత్,