పరుశురామ్‌తో చేయ‌బోయే మెగా హీరో..

  • IndiaGlitz, [Saturday,August 18 2018]

ఈ ఆగ‌స్ట్ 15న విడుద‌లైన గీత గోవిందం సినిమాతో స‌క్సెస్ అందుకున్నాడు డైరెక్ట‌ర్ ప‌రుశురాం. ఈయ‌న‌తో సినిమా చేయాల‌ని చాలా మంది హీరోలు, నిర్మాత‌లు భావిస్తున్నారు. తాజాగా గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లోనే పరుశురాం నెక్ట్స్ మూవీ కూడా చేయ‌బోతున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ఈ సినిమాలో హీరోగా వ‌రుణ్ తేజ్ న‌టించ‌బోతున్నాడ‌ట‌. వ‌రుణ్‌తేజ్‌.. చేస్తున్న సినిమాలు పూర్తి కావ‌స్తున్నాయి. ఈ సంద‌ర్భంలో.. వ‌రుణ్‌తేజ్‌కు ఉన్న మార్కెట్ దృష్ట్యా అత‌నితో సినిమా చేయాల‌ని సంస్థ భావిస్తుంద‌ట‌. త్వ‌ర‌లోనే మిగ‌తా వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి.

More News

ఎన్టీఆర్ అల్లుడి పాత్ర‌లో...

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ శ‌ర‌వేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటుంది. జాగర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న

త‌మ‌న్నా సినిమా ఆగిందా?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ప్ర‌స్తుతం బాలీవుడ్ మూవీ క్వీన్ రీమేక్ 'ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి'లో న‌టించింది. ఇది త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సుశాంత్‌ను ఫాలో అవుతున్న హీరోయిన్‌...

ఈ మ‌ధ్య మేక‌ప్ లేకుండా రా లుక్‌తో న‌టించ‌డం కానీ.. అలాగే న‌టించ‌డం అనేది కామ‌న్ అయింది.

న‌య‌న కోరిక తీరుతుందా?

లేడీ సూప‌ర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే న‌య‌న‌తార తెలుగు, త‌మిళ చిత్రాల్లో బిజీగా ఉంది. ఈ అమ్మ‌డు తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో సైరా న‌ర‌సింహారెడ్డిలో న‌టిస్తుంది..

యు ట‌ర్న్ ట్రైల‌ర్ విడుద‌ల‌

స‌మంత అక్కినేని ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తోన్న యు ట‌ర్న్ సినిమా ట్రైల‌ర్ ను సినీమాక్స్ లో చిత్ర‌యూనిట్ స‌మ‌క్షంలో విడుద‌ల చేసారు.