మెగాస్టార్ తో సూపర్ స్టార్...

  • IndiaGlitz, [Monday,March 06 2017]

మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు క‌ల‌యిక అంటే అభిమానుల‌కు, ప్రేక్ష‌కులకు క‌నుల పండుగగా ఉంటుంది. అప్పుడ‌ప్పుడో ఇద్ద‌రు అవార్డుల వేదిక‌పై అలా క‌లుసుకుని ఇలా వెళ్ళిపోతుంటారు. కానీ త్వ‌ర‌లోనే ఇద్ద‌రూ ఓకే వేదిక‌గా గంట‌సేపు మాట్లాడుకోనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి అడిగే ప్ర‌శ్న‌ల‌కు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ త‌న‌దైన స్ట‌యిల్‌లో జ‌వాబులు ఇస్తారు. ఆ వేదికే మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు. మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా స్టార్ మా టీవీ నిర్వ‌హిస్తున్న మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు నాలుగో సెష‌న్‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్.మురుగ‌దాస్ హాట్ సీట్లో కూర్చోనున్నారు. మ‌రి చిరు అడిగే ప్ర‌శ్న‌ల‌కు మ‌హేష్ ఏమ‌ని స‌మాధానం ఇస్తారు..అస‌లెంత ప్రైజ్ మ‌నీ గెలుచుకుంటారో తెలియాలంటే..వేచి చూడాల్సిందే...

More News

డోంట్ కేర్ అంటున్న త్రిష...

సుచీ లీక్స్ రెండు,మూడు రోజులుగా తెలుగు,తమిళ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

'బాహుబలి2' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న విజువల్ వండర్ బాహుబలి కన్ క్లూజన్ సినిమా

నిర్మాతగా మారుతున్న రానా...

మనవడు దగ్గబాటి రానా ఇప్పుడు తాత రామానాయుడు బాటలో అడుగులు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.

'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' తో మరో హిట్ కొట్టడం హ్యాపీగా ఉంది - వంశీకృష్ణ

యంగ్ హీరో రాజ్తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందిన చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`.

'నాకు నేనే తోపు తురుము' ట్రైలర్, ప్రమోషనల్ సాంగ్ విడుదల

శ్రీ రాజేశ్వర సమర్పణలో ధృవ క్రియేషన్స్ బ్యానర్పై అశోక్ సుంకర, మానస హీరో హీరోయిన్లుగా శివమణి రెడ్డి దర్శకత్వంలో ధృవకుమార్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నాకు నేనే తోపు తురుము`.