'మెన్ ఇన్ బ్లాక్' ఇంటర్నేషనల్..!! జూన్ 14 న విడుదల

  • IndiaGlitz, [Saturday,June 08 2019]

సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన మెన్ ఇన్ బ్లాక్ చిత్రం సిరీస్ లో 'మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్' చిత్రం ఈనెల 14 న రిలీజ్ కాబోతుంది.. లియాన్ నీసన్ , క్రిస్ హెమ్స్ వర్త్, టెస్సా తాంసన్, రెబెక్కా ఫెర్గుసన్, కుమిలి నంజీయని, రఫ్ స్పెల్, లెస్ ట్విన్స్ ఎమ్మా తాంసన్ లు నటించిన ఈ చిత్రానికి ద ఫేట్ అఫ్ ద ఫ్యూరియస్ చిత్ర దర్శకుడు ఎఫ్ . గ్యారీ గ్రయ్ దర్శకత్వం వహించాడు..

దాదాపు 110 మిలియన్ డాలర్లతో ఈ చిత్రం తెరకెక్కగా మెన్ ఇన్ బ్లాక్ సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో ఈ చిత్రం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది.. న్యూ యార్క్ సిటీ, మొరాక్కో, ఇటలీ మరియు లండన్ వంటి దేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ని సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఇండియా లో తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈనెల 14 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు..

More News

మంత్రులకు శాఖల కేటాయింపులో ట్విస్ట్ ఇచ్చిన సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించారు.

జూన్ 21న  విడుద‌ల కానున్న ఫ‌స్ట్ ర్యాంక్ రాజు చిత్రం

డాల్ఫిన్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకం పై న‌రేష్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మంజునాధ్ వి.కందుకూర్ నిర్మిస్తున్న చిత్రం ఫ‌స్ట్ ర్యాంక్ రాజు.

బాల‌య్య టైటిల్‌తో గోపీచంద్‌

టాలీవుడ్ యాక్ష‌న్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్‌కు ఈ మ‌ధ్య కాలంలో స‌రైన హిట్ ప‌డ‌లేదు.

శేఖర్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్-2 'ఇష్క్ ఈజ్ రిస్క్ ' మొదలైంది!!

'ఈ 2మనసులు' చిత్రంతో  సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన ప్రముఖ వ్యాపారవేత్త ఎస్.చంద్రశేఖర్..

కొత్త మంత్రులకు ఊహించని శాఖలు కేటాయించిన సీఎం జగన్!

ఏపీ కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 25 మందిలో ఐదుగురికి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శాఖలు ఫిక్స్ చేసేశారు.