'మిస్టర్' ఆగిపోలేదు...

  • IndiaGlitz, [Sunday,July 10 2016]

మెగా బ్ర‌ద‌ర్ త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్‌, శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న చిత్రం 'మిస్ట‌ర్‌'. ఈ సినిమా లాంచనంగా ప్రారంభ‌మై చాలా కాల‌మే అయినా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కాలేద‌ని, సినిమా ఆగిపోయింద‌ని అందుకే వ‌రుణ్‌తేజ్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే మిస్ట‌ర్ సినిమా ఆగిపోలేద‌ని, అల్రెడి సినిమాకు సంబంధించిన యూనిట్ స్పెయిన్ చేరుకుంది. హీరో వ‌రుణ్ తేజ్ కూడా స్పెయిన్ బ‌రులు దేరాడు. ఈ విష‌యాన్ని త‌నే ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. లక్ష్మి నరసింహ ప్రొడక్షన్ బ్యానర్‌పై న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా, లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌ట‌స్తుంది. ఈ జూలై 11న జరిగే స్పెయిన్ షెడ్యూల్ పూర్త‌యిన త‌ర్వాతే హైద‌రాబాద్‌లో శేఖ‌ర్ క‌మ్ముల సినిమా కూడా స్టార్ట‌వుతుంద‌ట‌.

More News

జర్నలిస్ట్ పాత్రలో శృతిహాసన్....

సూర్య,హరి సూపర్ హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా వివరించనక్లర్లేదు.

రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న మంచు లక్ష్మీ ప్రసన్న 'లక్ష్మీ బాంబ్'

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్బబ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న కొత్త చిత్రం లక్ష్మీ బాంబ్.

రజనీకాంత్ దెబ్బ స్పీల్ బర్గ్ కు కూడా తగిలింది...

హాలీవుడ్ డైరెక్టర్,ఆస్కార్ అవార్డ్ విన్నర్ స్టీవెన్ స్పీల్ బర్గ్ రూపొందించిన చిత్రం బి.ఎఫ్.జి ఈ చిత్రానికి తెలుగులో జగపతిబాబు వాయిస్ అందించడం విశేషం.

తొలి చిత్రంతోనే ఇండ‌స్ట్రీ అంటే ఏమిటో తెలిసింది అంటున్న‌ నిర్మాత‌

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా సునీల్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం తిక్క‌. ఈ చిత్రాన్ని నూత‌న నిర్మాత రొహిన్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఆగ‌ష్టులో తిక్క ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

ఆల్ ఆడియన్స్ ని ఆకట్టుకునే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తిక్క- నిర్మాత డా.సి.రోహిన్ కుమార్ రెడ్డి

సాయిధరమ్ తేజ్,లారిస్సా బొనేసి,మన్నార చోప్రా హీరో,హీరోయిన్స్ గా నటించిన చిత్రం తిక్క ఈ చిత్రాన్ని సునీల్ రెడ్డి తెరకెక్కించారు.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర మూవీ బ్యానర్ పై డా.సి.రోహిన్ కుమార్ రెడ్డి నిర్మించారు.