'మిస్టర్ ' కు కత్తెర

  • IndiaGlitz, [Sunday,April 16 2017]

వ‌రుణ్‌తేజ్ హీరోగా శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు, న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌(బుజ్జి) నిర్మించిన ట్రావెల్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ 'మిస్ట‌ర్‌'. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుద‌లైంది. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ టాక్ మూట‌గట్టుకుంది.

అయితే ఇప్పుడు యూనిట్ వ‌ర్గాలు న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సెకండాఫ్‌లో ప‌ది నిమిషాల సినిమాను ట్రిమ్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇప్పుడు ఏది చేసినా లాభ‌ముండ‌దు. సినిమా రిలీజ్‌కు ముందే జాగ్ర‌త్త తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

More News

మే 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న 'బాబు బాగా బిజి'

మంచి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించటమే ధ్యేయంగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా...

ఎస్ బికె ఫిలింస్ కార్పోరేషన్ లో సందీప్ కిషన్ , లావణ్య త్రిపాటి ల చిత్రం

సందీప్ కిషన్,లావణ్య త్రిపాటి,జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సి.వి.కుమార్ దర్శకత్వంలో

డబ్బింగ్ కార్యక్రమాల్లో 'ఉంగరాల రాంబాబు'

కమర్షియల్ సక్సస్ లు తన సొంతం చేసుకొన్న సునీల్ హీరోగా,మంచి చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో

'బ్లాక్ మనీ' 'అన్నీ కొత్త నోట్లే'ఆడియో విడుదల

'జనతా గ్యారేజ్,మన్యం పులి' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్,

విక్రమ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో కలైపులి థాను నిర్మిస్తున్న 'స్కెచ్'

'శివ పుత్రుడు','అపరిచితుడు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన నటుడు చియాన్ విక్రమ్.