ప్రపంచంలో భారతదేశానికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తి - మంచు మోహన్ బాబు

  • IndiaGlitz, [Tuesday,July 28 2015]

దేశంలోని ఎంతో మంది యువతకు కలాంగారు ఆదర్శప్రాయుడు. తన శాస్త్ర విజ్ఞానంతో మన దేశానికి ప్రపంచంలో గుర్తింపును తెచ్చారు. స్వయంకృషితో అత్యున్నత స్థానానికి ఎదిగారు. ఎంత ఎదిగినా నిరాడంబరంగా ఉండటం ఆయనకే చెల్లుతుంది. యువతను ప్రేరేపిస్తూ వారే దేశాన్ని ముందుండి నడిపించాలనేవారు. ఏ అవార్డులు చేపట్టినా, పదవులు అలంకరించినా వాటికి వన్నె తెచ్చారు. అందరిలో ఆయన రగిలించిన స్ఫూర్తి మరచిపోలేం. అటువంటి ఉన్నత వ్యక్తి, మేధావి మనల్ని విడిచిపెట్టి వెళ్లి పోవడం తీరనిలోటు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ సాయినాథుని, వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను.

More News

దేశానికే తీరని లోటు - నందమూరి బాలకృష్ణ

కృషి ఉంటే మనుషులు మహోన్నత స్థానానికి చేరుకుంటారనడానికి నిలువెత్తు నిదర్శనం మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు.

పాటల చిత్రీకరణలో 'త్రిపుర'

స్వాతి టైటిల్ రోల్ లో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న చిత్రం 'త్రిపుర'.

అప్పుడు చెర్రీతో..ఇప్పుడు బన్నితో..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో చరణ్ కి బాబాయ్ బంగారిగా నటించిన సీనియర్ హీరో శ్రీకాంత్ త్వరలో మెగా క్యాంప్ హీరో స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్, బోయపాటి చిత్రంలో కీలకపాత్రలో కనిపిస్తాడట.

రజనీకాంత్ కొత్త సినిమాల విశేషాలు...

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కొచ్చడయాన్’, ‘లింగ’ చిత్రాల తర్వాత గ్యాప్ తీసుకుని నెక్స్ ట్ మూవీకి రెడీ అవుతున్నాడు.

'జేమ్స్ బాండ్' సక్సెస్ టూర్

అల్లరి నరేష్, సాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘జేమ్స్ బాండ్’.