స్కాం సొమ్ముతోనే సినిమా

  • IndiaGlitz, [Tuesday,May 09 2017]

గ‌తంలో కృత్తిమ గ‌ర్భ‌ధార‌ణం అనే కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా 'అమ్మా నీకు వంద‌నం'. ఈసినిమా నిర్మాత ఎస్ఎల్ శివ‌రాజు ఇంక‌మ్ ట్యాక్స్‌లో ప్ర‌భుత్వ ధ‌నాన్ని ప‌క్క‌దారి మ‌ళ్ళించి సినిమా తీశాడ‌ని నిర్ధార‌ణ అయ్యింది. సిఐడి విచార‌ణ‌లో ఎస్ఎల్ శివ‌రాజు ఈ సినిమా కోసం 20 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డిని పెట్టామ‌ని తెలియ‌జేశారు.

గ‌తంలో క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్ అసిస్టెంట్ క‌మీష‌న‌ర్‌గా ప‌నిచేసిన ప్ర‌భాక‌ర్ జైనీ సినిమాకు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు వ‌హించాడు. న‌కిలీ చ‌లాన్ల‌తో ప్ర‌భుత్వ ధ‌నాన్ని త‌న ఖాతాలోకి మ‌ళ్ళించుకున్న శివ‌రాజు సినీ ప‌రిచ‌యాల కోసం సినిమా తీసిన‌ట్టు అధికారులు ధృవీకరించారు. ఈ వ్య‌వ‌హారం ఇండ‌స్ట్రీలోసంచ‌ల‌నం రేప‌డ‌మే కాదు, ఆందోళ‌న కూడా క‌లిగిస్తుంది.

More News

కిడ్నాప్ చేయలేందటున్న బుల్లితెర నటుడు...

బుల్లితెర నెంబర్ వన్ షోగా సాగుతున్న జబర్ దస్త్ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది కమెడియన్స్ పరిచయమవుతున్నారు.

పీటర్ హెయిన్స్ దర్శకత్వం...

సౌతిండియా స్టార్ యాక్షన్ కంపోజర్ పీటర్ హెయిన్స్ త్వరలోనే మెగాఫోన్ పట్టనున్నారు.

బ్రూస్ లీ జీవిత కథ తో సినిమా..

ఎలిజిబెత్,ది గోల్డెన్ ఏజ్ సినిమాలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న

నిహారికను చెల్లెలుగా భావిస్తా - సాయిధరమ్ తేజ్

సాయిధరమ్ తేజ్,మెగా బ్రదర్స్ మేనల్లుడు అవుతాడు.

'జయదేవ్' 3వ సాంగ్ ప్రోమో విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్కుమార్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయదేవ్'.