మిస్టర్ కూల్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ

మిస్టర్ కూల్ కు షాక్ ఇచ్చింది బీసీసీఐ. 2019-20 కాంట్రాక్ట్ జాబితాలో ధోనీకి అవకాశం ఇవ్వలేదు. దీంతో అభిమానులు మండిపడుతున్నారు. ఏ కేటగిరీలో కూడా మహేంద్ర సింగ్ ధోనీ పేరు లేకపోవడం తో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాల్డ్ కప్ సాధించి పెట్టిన ఆటగాడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
అంటే ధోనీ కెరీర్ ముగిసిందా... అసలు ఇది దేనికి సంకేతం చెప్పాలి అంటూ అభిమానులు అవేదన చెందుతున్నారు.

అయితే ధోనీతో మాట్లాడిన తర్వాతే... బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. రిటైర్మెంట్ విషయం ధోనీ బీసీసీఐ తో చెప్పడం వల్లే కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కక పోవచ్చని అంటున్నారు. వన్డే లకు బై చెప్పి... టీ20 లు అడుతాడని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

More News

రైతులారా బాబును నమ్మొద్దు... మీకు న్యాయం చేసేది జగనే : తలసాని

ఏపీ రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏలూరు లో కోడి పందేలను చూసేందుకు వెళ్ళిన ఆయన...

సామాజిక న్యాయం మాతోనే సాధ్యం : బీజేపీ - జనసేన

ఆంధ్ర ప్రదేశ్ కు బీజేపీ అవసరం చాలా ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విజయవాడ లో బీజేపీ జనసేన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... మనస్ఫూర్తిగా బీజేపీ తో పొత్తు తో

అప్పుడు మద్దతిచ్చి .. ఇప్పుడు తరలిస్తామంటే చూస్తూ ఊరుకొం : పవన్

సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకు పడ్డారు జనసేనా అధినేత పవన్ కళ్యాణ్. అమరావతిని తరలించేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తోందని.... కానీ అది సాధ్యం కాదని స్పష్టం చేశారు.

నాన్ బాహుబలి 2 రికార్డ్స్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో !!!

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురం లో సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ యాక్టింగ్, డాన్స్,

ర‌ష్మిక ఇంటిపై ఐటీ సోదాలు

ప్ర‌స్తుతం అగ్ర క‌థానాయిక‌గా టాలీవుడ్‌లో రాణిస్తున్న క‌న్న‌డ క‌థానాయ‌కి ర‌ష్మిక మంద‌న్న‌. ఈ సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రుతో మ‌రో సూప‌ర్‌హిట్ చిత్రాన్నిన త‌న ఖాతాలో వేసుకుంది.