చరణ్ , కొరటాల చిత్రానికి ముహుర్తం కుదిరిందా?

  • IndiaGlitz, [Friday,December 22 2017]

మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్ చిత్రాల‌తో హ్యాట్రిక్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు కొర‌టాల శివ‌. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్‌ మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా భ‌ర‌త్ అనే నేను (ప్ర‌చారంలో ఉన్న పేరు) రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 27న ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ సినిమా త‌రువాత త‌న త‌దుప‌రి చిత్రాన్ని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో చేయ‌నున్నారు కొర‌టాల. ఈ చిత్రం ఆగిపోయిదంటూ ఈ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా జూలై నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని టాలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. కొర‌టాల గ‌త చిత్రాల త‌ర‌హాలోనే ఈ సినిమా కూడా మెసేజ్‌తో కూడిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నుంద‌ని తెలిసింది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి. కొర‌టాల ఆస్థాన సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీత‌మందించే అవ‌కాశం ఉంది.

More News

నయనతార పాత్ర పేరేమిటంటే..

సింహా,శ్రీ రామ రాజ్యం వంటి విజయవంతమైన చిత్రాల తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ,కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబినేషన్ లో

ప‌వ‌న్.. ఆ రెండు ఒకేలా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. ప‌వ‌న్ నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే.. విడుద‌ల‌ రోజు థియేటర్ల వ‌ద్ద‌ పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది.

మెగా హీరో చిత్రంలో రమ్యకృష్ణ?

చక్రవర్తి చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా నటించిన రమ్యకృష్ణ..

పాట పూర్తి చేసిన ప‌వ‌న్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఓ మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌న్ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌థానాయ‌కుడిగానే ప‌రిమితం కాకుండా ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం, గానం.. ఇలా ప‌లు విభాగాల్లో ప‌వ‌న్ రాణించారు. ప‌వ‌న్ పాడిన పాట‌లన్నీ కూడా క్లిక్ అయ్యాయి. ఇక త‌న 25వ చిత్రం అజ్ఞాత‌వాసిలోనూ ఓ పాట పాడారు ప‌వ‌న్‌.

'హలో' చూశాక.. చాలా చాలా తృప్తిగా, చాలా సంతోషంగా వుంది - నిర్మాత అక్కినేని నాగార్జున

యూత్ కింగ్ అఖిల్ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా'మనం' ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో