నిర్మాతగా మారుతున్న మ్యూజిక్ డైరెక్టర్....

  • IndiaGlitz, [Wednesday,February 22 2017]

మ్యూజిక్ డైరెక్ట‌ర్ సింగ‌ర్ అయిన ర‌ఘు కుంచె ఇప్పుడు కొత్త అవ‌తారం ఎత్తాడు. అదేనండి..నిర్మాత‌గా మారుతున్నాడు. జ్యోతిల‌క్ష్మీ, ఘాజీ స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించిన యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ ఇప్పుడు హీరోగా న‌టిస్తుంటే హీరోయిన్‌గా పూజా ఝ‌వేరి న‌టిస్తుంది. రైట్ రైట్‌, ద్వార‌క చిత్రాల్లో న‌టించిన పూజా జ‌వేరి ఈ సినిమాలో అవ‌కాశం ద‌క్కించుకుంది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన ప్ర‌దీప్ మ‌ద్దాలి ద‌ర్శ‌క‌త్వంలో థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో సినిమా రూపొంద‌నుంది. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్‌లోకి వెళ్ల‌నుంది.

More News

సీక్వెల్ లో కూడా ఆమె.....

చియాన్ విక్రమ్,హరి కాంబినేషన్ 2003లో వచ్చిన 'సామి'ఎంతటి సెన్సేషనల్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

అఖిల్, శ్రియాల పెళ్లి ఆగిందా..?

అక్కినేని అఖిల్, ష్యాషన్ డిజైనర్ ప్రముఖ వ్యాపారవేత్త జి.వి.కె మనవరాలు శ్రియా భూపాల్ మధ్య గత ఏడాది డిసెంబర్లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థ వేడుక జరిగిన సంగతి తెలిసిందే.

'మా అబ్బాయి' గా వస్తున్న నన్ను మీ అబ్బాయిలా ఆదరించండి - హీరో శ్రీ విష్ణు

`ప్రేమ ఇష్క్ కాదల్,ప్రతినిధి,'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన హీరో శ్రీ విష్ణు కథానాయకుడుగా

మళ్ళీ సయేషాతోనే....?

అక్కినేని మూడో తరం నుండి హీరోగా పరిచయమైన వారిలో అఖిల్ ఒకడు.

ఆరు నెలలుగా బన్ని దాన్ని టచ్ చేయలేదు...

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'డిజె దువ్వాడ జగన్నాథమ్'.