బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మైత్రీ

  • IndiaGlitz, [Tuesday,November 06 2018]

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అగ్ర హీరోల‌తో పాటు.. మీడియం బ‌డ్జెట్ హీరోల సినిమాల‌ను వ‌రుస‌గా నిర్మిస్తున్న సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌. ఈ సంస్థ‌లో 14 సినిమాలు రెడీ అవుతున్నాయి. కాగా ఈ సంస్థ ఇప్పుడు బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్ట‌నుంది.

ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడితో తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ఓ సినిమా చేయడానికి స‌న్నాహాలు చేస్తుంది మైత్రీ మూవీ మేక‌ర్స్‌. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించే అవ‌కాశాలున్నాయి. ఓ భాష‌లో సినిమాను నిర్మించి మిగిలిన భాష‌ల్లో అనువాదం చేసే త‌ర‌హాలో కాకుండా అన్ని భాష‌ల్లో ఏక కాలంలో తెర‌కెక్కించేలా మైత్రీ సంస్థ ప్లాన్ చేస్తుంద‌ట‌.

More News

గ‌య్యాలి అత్త పేరుతో నిహారిక‌

మెగా ఫ్యామిలీ క‌థానాయిక‌ నిహారిక 'ఒక మనసు' సినిమాతో తెరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈమె సుమ‌త్ అశ్విన్‌తో హ్యాపీ వెడ్డింగ్‌..

ప్లాప్ లతో హాట్రిక్ కొట్టిన యంగ్ హీరో 

యాంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య తాజాగా నటించిన చిత్రం 'సవ్యసాచి' చిత్రం ఇటీవలే నవంబర్ 2న విడుదలైన విషయం తెలిసిందే.

సావిత్రిగా నిత్యా మీనన్.. కీర్తిని మరిపిస్తుందా?

అలనాటి అందాల జాబిలి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి'  చిత్రంలో హీరోయిన్ కీర్తి సురేష్ నటన చిత్రానికే  ప్రాణం పోసిందని చెప్పాలి.

వెంకటేష్ కూతురు పెళ్లి డేట్ ఫిక్స్

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు దగ్గుబాటి ఆశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనుమడితో  జరగనున్నట్లు గత రెండు నెలల కిందట వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

డైరెక్టర్ జి . నాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా రాయలసీమ లవ్ స్టోరీ మోషన్ పోస్టర్ విడుదల

వినోద ప్రధాన చిత్రాలకు పెద్ద పీట వేసే దర్శకులు జి . నాగేశ్వర్ రెడ్డి  రాయలసీమ లవ్ స్టోరీ చిత్ర మోషన్ పోస్టర్ ని , ఫస్ట్ లుక్ ని  విడుదల చేసారు .