'నా నువ్వే' మ‌రింత ఆల‌స్యం

  • IndiaGlitz, [Friday,May 25 2018]

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ క‌థానాయకుడిగా న‌టించిన తాజా చిత్రం నా నువ్వే. త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి 180 ఫేమ్ జయేంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కుడు పి.సి.శ్రీ‌రామ్ ఛాయాగ్ర‌హ‌ణం అందించిన ఈ సినిమాకి.. షెర‌త్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఆడియోకు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ సినిమా ఈ నెల 25న విడుద‌ల కావాల్సింది. కానీ పోస్ట్ పోన్ అయ్యింది. జూన్ 1న విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు జూన్ 8 లేదా 14 తేదీల్లో విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

More News

సైఫ్ కుమార్తెపై కేసు

ప్ర‌ముఖ న‌టుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్‌పై బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అభిషేక్ క‌పూర్ కోర్టులో కేసు వేశారు.

మహానటి సక్సెస్ మీట్

లెజండ‌రీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి.

'ఆపరేషన్ 2019' ట్రైలర్ లాంచ్

"గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా సరే ప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపాల్లో వివిధ పేర్లతో

తాళపత్ర గ్రంథం ఆదారంగా 'అంతేర్వేదమ్'

ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్ పై క్రౌడ్ ఫండ్ తో నిర్మించిన చిత్రం "అంతేర్వేదమ్" .చందిన రవికిషోర్ రచన దర్శకత్వం వహించారు.

జ‌న‌సేన త‌ర‌పున ప్ర‌చారం చేస్తా - చ‌ర‌ణ్‌

మెగా ఫ్యామిలీ హీరోల్లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇప్పుడు మంచి స్వింగు మీదున్నాడు.