చైతు ఫంక్ష‌న్‌కు అతిథులుగా...

  • IndiaGlitz, [Wednesday,September 05 2018]

నాగ‌చైత‌న్య, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'శైల‌జారెడ్డి అల్లుడు'. 'మ‌హానుభావుడు' వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రమిది. సినిమాలో ర‌మ్య‌కృష్ణ అత్త‌ పాత్ర పోషిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీసుంద‌ర్ సంగీత‌మందిస్తున్నారు.

ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య డబ్బింగ్ కూడా చెబుతున్నాడు. కాగా సినిమా ఆగ‌స్ట్ 31 నుండి సెప్టెంబ‌ర్ 13 కు పోస్ట్ పోన్ అయింది. రీ షూట్స్ జ‌రిగాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబ‌ర్ 9న హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కి నిర్మాత‌ల అభ్య‌ర్థ‌న మేర కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని అతిథులుగా విచ్చేయ‌నున్నార‌ని స‌మాచారం.

More News

ప‌వ‌న్ చిత్రం..ద‌ర్శ‌కుడెవ‌రో తెలుసా?

జ‌న‌సేన పార్టీ అనౌన్స్ చేసిన త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న 25వ సినిమా 'అజ్ఞాత‌వాసి'లో మాత్ర‌మే న‌టించాడు. అప్ప‌టికి పూర్తిస్థాయిలో రాజ‌కీయాల్లో ప‌వ‌న్ ఇన్‌వాల్వ్ కాలేదు.

స్పోర్టివ్‌గా తీసుకున్న మోహ‌న్‌బాబు...

రీసెంట్‌గా రాజ్‌దీప్ స‌ర్దేశాయి అనే సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ... మోహ‌న్‌బాబును ఇంట‌ర్వ్యూ చేశారు.

ఏ ద‌ర్శ‌కుడు హిట్ ఇస్తాడో?

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో ప‌రుశురాం దిట్ట. ఆయ‌న డైరెక్ట్ చేసిన 'గీత‌గోవిందం' సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది.

మ‌రో హిస్టారిక‌ల్ చిత్రంలో...

విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న జ‌గ‌ప‌తిబాబు ప్రస్తుతం చేతినిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు.

పేపర్ బాయ్ చిత్రాన్ని ప్రతిఒక్కరూ అప్రిషేయట్ చేస్తున్నారు - సంపత్ నంది.

సంతోష్ శోభన్ , రియా సుమన జంటగా జయశంకర్ దర్శకత్వంలో సంపత్ నంది టీమ్ వర్క్స్ , ప్రచిత్ర క్రియేషన్స్ బ్యానర్లు పై సంపత్ నంది, రాములు