నాగశౌర్య దర్శకుడి మరో ప్రేమ కథ...

  • IndiaGlitz, [Saturday,April 02 2016]

నాగశౌర్యతో ఈ ఏడాది అబ్బాయితో అమ్మాయి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రమేష్ వర్మఈ సినిమాను అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయాడు. అయితే ఇప్పుడు రమేష్ వర్మ మరో ప్రేమకథను సిద్ధం చేశాడు. ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేశారట. మూడు టీనేజ్ భార్యభర్తల మధ్య నడిచే ప్రేమకథ ఈ చిత్రం ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆస్ట్రేలియా, యూరప్, అమెరికాలో సినిమాను చిత్రీకరించేలా ప్లాన్ చేశారట. మహేష్ రెడ్డి అనే నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని సమాచారం. జూన్ నుండి సినిమా సెట్స్ లోకి వెళుతుందట.

More News

ఏప్రిల్ 14న విడుదలవుతున్న 'ఈడోరకం ఆడోరకం'

మంచు విష్ణు, సోనారిక, రాజ్ తరుణ్, హేబా పటేల్ హీరో హీరోయిన్లుగా ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై దేనికైనా రెడీ, కరెంట్ తీగ వంటి సూపర్ హిట్ చిత్రాల డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందిన ‘ఈడోరకం-ఆడోరకం’.

'స‌ర్దార్' కోసం మ‌రింత గ్లామ‌ర్‌గా..

త‌న కెరీర్ మొత్త‌మ్మీద కాజ‌ల్ అగ‌ర్వాల్‌ చాలా గ్లామ‌ర‌స్‌గా క‌నిపించిన చిత్రం 'మ‌గ‌ధీర‌'. ఆ సినిమాలో కాజ‌ల్ అంద‌చందాలు చూసి కుర్ర‌కారు ఫిదా అయిపోయింది.

సంక్రాంతికి అలా.. వేసవికి ఇలా...

ఇద్దరు అగ్ర కథానాయకుల సినిమాలు వారాల గ్యాప్ లోనో లేదంటే ఒకే రోజునే రిలీజైతే ఆ సందడే వేరు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ 'జ‌ల్సా'కి ఎనిమిదేళ్లు

'అత్తారింటికి దారేది'తో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన కాంబినేష‌న్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాంత్రికుల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌ది. అయితే ఈ కాంబినేష‌న్‌కి పునాది వేసిన చిత్రం 'జ‌ల్సా'.

చరణ్ సినిమా.. 'కిక్' ఫార్ములా..

'ఎవడు' తరువాత సరైన విజయం అందుకోలేకపోయిన రామ్ చరణ్..