నిర్మాతగా నాగశౌర్య...

  • IndiaGlitz, [Saturday,February 11 2017]

ఊహ‌లు గుస‌గుస‌లాడేతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ‌శౌర్య‌కు రీసెంట్‌గా విడుద‌లైన జో అచ్యుతానంద సినిమా విమ‌ర్శ‌కుల ప‌రంగా మంచి ప్ర‌శంల‌సు తెచ్చిపెట్టినా, క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో అవ‌కాశాలు సన్న‌గిల్లాయి. కార‌ణాలేమైనా కావ‌చ్చు కానీ.., ఇప్పుడు నాగ‌శౌర్య నిర్మాత‌గా మారుతున్నాడ‌ట‌.

త్రివిక్ర‌మ్ శిష్యుడు వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను నాగ‌శౌర్య త‌న తండ్రి స‌హ‌కారంతో రూపొందించ‌డానికి సన్నాహాలు చేస్తున్నాడట‌. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థాంశంతో సినిమా రూపొంద‌నుంద‌ట‌. అయినా నిర్మాత‌గా మార‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఓ ర‌కంగా నాగ‌శౌర్య ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే..

More News

శిరీష్ తో మెలోడి బ్రహ్మ....

శ్రీరస్తు శుభ మస్తు చిత్రంతో మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న మెగా క్యాంప్ హీరో,

వేసవి సెలవుల్లో విక్టరీ వెంకటేష్ గురు

తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి,తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మరొక విన్నూత్నమైన పాత్రలో కనిపించనున్నారు .

స్టీవ్ జార్డింగ్ ను కలిసిన పవన్ కల్యాణ్

హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో స్పీచ్ కోసం బోస్టన్ చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అంతర్జాతీయ రాజకీయ వ్యూహకర్తగా పేరున్న స్టీవ్ జార్డింగ్ను కలుసుకున్నారు. శుక్రవారం తెల్లవారు జామున హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న స్టీవ్ జార్డింగ్, పవన్ ప్రత్యేకంగా కలుసుకున్నారు.

సందీప్ కిషన్ 'నగరం' రిలీజ్ డేట్

యువ కథానాయకుడు సందీప్ కిషన్, రెజీనా జంటగా ఎ.కె.ఎస్. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై లోకేష్ కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వంలో అశ్విన్కుమార్ సహదేవ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం 'నగరంస సైలెంట్గా విడుదలకు సిద్ధమైంంది.

తండ్రికొడుకులు నటిస్తున్నారా..

హీరో,నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ ఇజం తర్వాత తదుపరి సినిమా హీరోగా ప్రారంభం కావడానికి టైమ్ తీసుకుంటున్నాడు.