కంటెస్టెంట్లకు అవార్డ్స్ ఇచ్చిన నాగ్..

  • IndiaGlitz, [Sunday,August 18 2019]

శనివారం జరిగిన ఈ ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున కొందర్ని సత్కరించగా.. మరికొందరికి చురకలంటించారు. ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఎపిసోడ్‌లలో కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు..? ఎవరెలా ప్రవర్తిస్తున్నారు..? ఎవరు హార్ట్ ఫుల్‌గా ఉంటున్నారు? అనే విషయాలను పరిగణనలోనికి తీసుకున్న నాగ్.. వారి ప్రవర్తనకు తగ్గట్లుగా అవార్డ్ ప్రకటించారు.

ఎవరెవరికి ఏయే అవార్డ్ వచ్చింది!?
బాబా భాస్కర్ : బెస్ట్ కుక్కర్
పునర్నవి : బెస్ట్ అంపైర్
రాహుల్ : బిగ్ మౌత్ అవార్డు
అషు రెడ్డి : బెస్ట్ బనానా (ఆటలో అరటిపండు)
మహేష్ విట్టా : బుల్లలు పెట్టే అవార్డు
వితికా షెరు : బెస్ట్ బూతద్దం
వరుణ్ సందేశ్ : బెస్ట్ ఫ్రూట్
శ్రీముఖి : లౌడ్ స్పీకర్
శివజ్యోతి : బెస్ట్ ఆనియన్ కట్టర్
రోహిణి : బెస్ట్ కత్తెర
రవిక్రిష్ణ : బెస్ట్ ఇయర్

ఔటయ్యేదెవరో..!?
‘ముందు నువ్ నీలా ఉండు.. మాస్క్ వేసుకున్నట్టుగా ప్రవర్తించకు. నువ్.. ఎవర్నైనా మ్యానుప్యులేట్ చేస్తావ్.. శ్రీముఖి విషయంలో నువ్ మాస్క్ వేసుకుని ఆమె ముందు ఒకలా వేరే వాళ్ల ముందు ఒకలా ప్రవర్తించకు. పాట ఎలా పాడతావో.. ఆట కూడా అలానే ఆడు’ అంటూ రాహుల్‌కి నాగార్జున చురకలంటించారు. ఇదిలా ఉంటే.. ఈ వారంలో మొత్తం ఏడుగురు ఎలిమినేషన్‌ జోన్‌లో ఉండగా.. వారిలో శివజ్యోతి, వరుణ్ సందేశ్‌లు సేఫ్ అని నాగ్ చెప్పారు. మిగిలిన ఐదుగురు బాబా భాస్కర్, శ్రీముఖి, రోహిణి, రవి, రాహుల్‌లో ఒకరు రేపటి ఎపిసోడ్‌లో సూట్ కేస్ సర్దేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ్టి ఎపిసోడ్‌లో రోహిణి ఎలిమినేట్ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమవుద్దో వేచి చూడాల్సిందే మరి.

More News

సోఫాలో రాహుల్-పునర్నవి రొమాంటిక్ ముచ్చట్లు..!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ విజయవంతంగా నడుస్తోంది. ప్రతి వారం లాగే శనివారం నాడు అక్కినేని నాగార్జున మోడల్స్‌తో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చారు.

డ‌బ్బులొస్తున్నాయి... కానీ! -  శ‌ర్వానంద్‌

శ‌ర్వానంద్‌, కాజ‌ల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శిని కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `ర‌ణ‌రంగం`. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.

మ‌ల‌యాళంలోకి త‌మ‌న్నా

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మ‌ల‌యాళ ఎంట్రీకి సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే తమిళంలో దేవి, దేవి2 వంటి హార‌ర్ చిత్రాల్లో న‌టించిన త‌మ‌న్నా..

డ‌బ్బులొస్తున్నాయి... కానీ! - శ‌ర్వానంద్‌

శ‌ర్వానంద్‌, కాజ‌ల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శిని కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `ర‌ణ‌రంగం`. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా గురువారం విడుద‌లైంది.

‘సైరా’లో అస్సలు డూప్‌లను పెట్టలేదు: చిరంజీవి

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సైరా న‌రసింహారెడ్డి’.