సి.ఎం కెసిఆర్ ను క‌లిసిన నాగార్జున‌..!

  • IndiaGlitz, [Monday,November 14 2016]

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసిఆర్ ను హీరో అక్కినేని నాగార్జున ఈరోజు క‌లిసారు. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ - ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త జి.వి.కె మ‌న‌వ‌రాలు శ్రేయా భూపాల్ వివాహ నిశ్చితార్ధం డిసెంబర్ 9న హైద‌రాబాద్ లో జి.వి.కె హౌస్ లో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది.

ఈ వేడుక‌కు రావాల‌ని సి.ఎం కెసిఆర్ ను నాగార్జున ఆహ్వానించారు. కెసిర్ ను క‌లిసినప్పుడు నాగార్జున‌తో పాటు ఓం న‌మో వేంక‌టేశాయ చిత్ర నిర్మాత మ‌హేష్ రెడ్డి కూడా ఉన్నారు. అలాగే బి.జె.పి నాయ‌కుడు బండారు ద‌త్తాత్రేయ కూడా త‌మ కుమార్తె వివాహానికి రావాల‌ని సి.ఎం కెసిఆర్ ను ఆహ్వానించారు.

More News

అది వాస్త‌వం కాదు అంటున్న త‌మ‌న్నా..!

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ప్ర‌స్తుతం విశాల్ స‌ర‌స‌న ఒక్క‌డొచ్చాడు చిత్రంలో న‌టిస్తుంది. సూర‌జ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హ‌రి తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 18న రిలీజ్ కానుంది.

పిల్ల‌ల‌కు కావాల్సిందే ప్రేమే అంటున్న మ‌హేష్..!

న‌వంబ‌ర్ 14 జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రు పుట్టిన‌రోజు..! ఈరోజునే చిల్డ్ర‌న్స్ డే గా జ‌రుపుకుంటున్నాం అనే విష‌యం తెలిసిందే..! ఈ సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ.

బాహుబ‌లి కామిక్ బుక్ వ‌చ్చేసింది..!

ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన తెలుగు సినిమా బాహుబ‌లి. ద‌ర్శ‌క‌థీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో బాహుబ‌లి 2 చిత్రం పై అంచ‌నాలు భారీ స్ధాయిలో ఉన్నాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే బాహుబ‌లి 2 చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు.

నిర్మాణాంతర కార్యక్రమాల్లో విజయ్ సేతుపతి 'డా.ధర్మరాజు ఎం.బి.బి.ఎస్'

డిఫరెంట్ మూవీస్ తో తమిళంలో వరుస విజయాలో దూసుకెళ్తున్న హీరో విజయ్ సేతుపతి 'పిజ్జా' సినిమాతో

సాయిధరమ్ తేజ్ కెరీర్ కు రెండేళ్లు..!

మెగాస్టార్ మేనల్లుడుగా సినీ రంగంలో ప్రవేశించిన యువ హీరో సాయిధరమ్ తేజ్.పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన తేజు ఈరోజుకి హీరోగా రెండేళ్లు పూర్తి చేసుకున్నాడు.