ప‌వ‌న్ క‌థ‌.. నాని చెంత‌కు?

  • IndiaGlitz, [Tuesday,February 27 2018]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. యువ ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్‌కు ఒక సినిమా బాకీ ఉన్నారు. అంతేగాకుండా.. మైత్రీమూవీ మేక‌ర్స్ ఇచ్చిన అడ్వాన్సు కూడా ప‌వ‌న్ ద‌గ్గ‌ర ఉండ‌డం, సంతోష్ శ్రీనివాస్ కూడా మైత్రీమూవీ మేక‌ర్స్‌కు అందుబాటులో ఉండ‌డంతో ప‌వ‌న్ ఆ సినిమా చేస్తార‌నే అంద‌రూ అనుకున్నారు.

అంతేకాదు ప‌వ‌న్ కోసం సంతోష్ సిధ్ధం చేసిన క‌థ‌ను ఓకె చేయ‌డంతో ఈ వాద‌న‌కు బ‌ల‌మొచ్చింది. అయితే ఈ లోపు ప‌వ‌న్ రాజ‌కీయాల వ్య‌వ‌హారాల‌తో బిజీగా ఉండ‌డంతో ఈ సినిమా సందిగ్ధంలో ప‌డింది. దీంతో ఈ క‌థ.. నానికి కూడా బాగుంటుంద‌ని భావించి ఆల‌స్యం చేయ‌కుండా నానిని సంప్ర‌దించార‌ట‌ సంతోష్.

ప్ర‌స్తుతం నాని 'కృష్ణార్జున‌యుధ్ధం' నిర్మాణానంత‌ర ప‌నుల్లో ఉన్నారు. దీని త‌ర్వాత నాగార్జున‌తో క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టించ‌నున్నారు. మ‌రి నాని ఈ చిత్రంతో పాటు సంతోష్ సినిమాని కూడా స‌మాంత‌రంగా చేస్తారేమో చూడాలి. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ వ‌స్తుంది.

More News

నానికి జోడీగా ర‌వితేజ హీరోయిన్‌?

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీని నిర్మిస్తున్న‌ విషయం తెలిసిందే.  నాని పుట్టినరోజు సందర్భంగా.. ఇటీవ‌లే  మహతి స్టూడియోలో చిత్ర సంగీత దర్శకుడు మణిశర్మ సార‌థ్యంలో పాటల రికార్డింగ్‌ను  ప్రారంభించారు.  కామెడీ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నా

చిత్రీకరణ తుదిదశ లో విజయ్ దేవరకొండ చిత్రం

యూత్ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'గీతా గోవిందం'(ప్రచారంలోనున్న పేరు).

మార్చి 5 నుంచి 'సైరా నరసింహారెడ్డి' షెడ్యూల్?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’.

నాగ్ , వర్మ చిత్రం టైటిల్ అదేనా?

కింగ్ నాగార్జున,సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం విదితమే.

ఎన్టీఆర్ బయోపిక్ మరింత ఆలస్యం?

మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్క నున్న చిత్రం 'యన్.టి.ఆర్'.