మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌లో నానికి క‌లిసొస్తుందా?

  • IndiaGlitz, [Sunday,November 18 2018]

వ‌రుస ఎనిమిది విజ‌యాలు సాధించిన నేచుర‌ల్ స్టార్ నానికి కృష్ణార్జున యుద్ధం కాస్త బ్రేక్ వేసింది. త‌ర్వాత నాగార్జున‌తో నాని క‌లిసి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్ కూడా నిరాశ‌నే మిగిల్చింది. ప్ర్ర‌స్తుతం నాని గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో 'జెర్సీ' సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత నాని .. త‌న‌కు హీరోగా అష్టాచ‌మ్మాతో లైఫ్ ఇవ్వ‌డ‌మే కాకుండా జెంటిల్‌మ‌న్ వంటి హిట్ మూవీని ఇచ్చిన డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో మరో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఇదొక మ‌ల్టీస్టార‌ర్ అని టాక్‌. మ‌రో హీరో కోసం ఇంద్ర‌గంటి అన్వేష‌ణ‌లో ఉన్నాడ‌ట‌. ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించే అవ‌కాశాలున్నాయ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. అయితే ఇంత‌కు ముందు నాని న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. మ‌రి ఈసారైనా మ‌ల్టీస్టార‌ర్ నానికి క‌లిసొస్తుందా అని తెలియాలంటే కొంత‌కాలం వెయిట్ చేయాల్సిందే..

More News

చిన్మ‌యిని గెంటేశారు..

మీ టూ ఉద్యమంలో భాగంగా ద‌క్షిణాదిన డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్న‌యి ఊత‌మిచ్చారు.

డయాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్న ప్రియాంక కాబోయే భ‌ర్త‌

బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా డిసెంబ‌ర్ 2న అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోన‌స్‌ను పెళ్లి చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే.

సిద్ధ‌మ్మ‌గా న‌య‌న తార లుక్ విడుద‌ల‌

చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న చిత్రం 'సైరా న‌ర‌సింహా రెడ్డి'. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్ర‌మిది.

24 కిస్సెస్ ఆడియో వేడుక..!!

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన చిత్రం '24 కిస్సెస్''నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం' అన్నది టాగ్ లైన్..

శంక‌ర్‌ను వ‌ర్గ టార్గెట్ చేశాడా?

స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.శంక‌ర్‌.. భైర‌వగీత ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఫోటోను ట్విట్ట‌ర్‌లో పెట్టి ఈ ఫోటో చూస్తుంటే శంక‌ర్.. సిద్ధార్థ్‌ను గేలి చేస్తున్న‌ట్లు ఉంది అంటూ కామెంట్ చేశాడు.