మెగాస్టార్ ఆశీస్సులు అందుకున్న జాతీయ ఉత్త‌మ‌ న‌టికి కీర్తి సురేష్

  • IndiaGlitz, [Friday,August 16 2019]

'మ‌హాన‌టి' చిత్రంలో సావిత్రిగా అద్భుత న‌ట‌న‌తో మైమ‌రిపించిన కీర్తి సురేష్ 'జాతీయ ఉత్త‌మ న‌టి'గా పుర‌స్కారం ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. కీర్తిపై ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి. కతర్ రాజధాని దోహ లో జ‌రిగిన‌ 'సైమా అవార్డుల‌' వేడుక‌లో ముఖ్య అతిధి మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్నారు. ఈ అవార్డుల కార్య‌క్రమంలో సావిత్రిని త‌ల‌పించేలా సాంప్ర‌దాయ చీర‌క‌ట్టులో కీర్తి ద‌ర్శ‌న‌మిచ్చారు. కీర్తి మెగాస్టార్ వ‌ద్ద‌కు చేరుకుని ఎంతో విన‌మ్రంగా న‌వ్వులు చిందిస్తూ ముచ్చ‌ట్లాడారు. మెగాస్టార్ సైతం చిరున‌వ్వులు చిందిస్తూ త‌న‌కు ఆశీస్సులు అందిస్తున్న ఆ దృశ్యం క‌న్నుల‌పండువ‌గా క‌నిపిస్తోంది.

More News

చిన్న కుమార్తె అడ్మిషన్ కోసం అమెరికాకు వైఎస్ జగన్!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కుటుంబ సమేతంగా అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఇవాళ రాత్రి హైదరాబాద్‌ నుంచి జగన్.. అమెరికా వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం..

‘2 బుల్లెట్లు కాల్చుకోవాలే.. 2 దాచుకోవాలె’ వాల్మీకీ టీజర్

వ‌రుణ్ తేజ్, అథ‌ర్వ ముర‌ళి, పూజా హెగ్డే నటీనటులుగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్మీకీ’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ సూపర్ హిట్టవ్వగా..

అనుష్కతో డేటింగ్, లవ్, పెళ్లిపై ప్రభాస్ క్లారిటీ

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి రెండ్రోజులకోసారి వార్తలు వస్తూనే ఉంటాయన్న విషయం విదితమే. గత కొన్ని రోజులుగా మళ్లీ ప్రభాస్ పెళ్లిపై వార్తలు షురూ అయ్యాయి. వార్తలే కాదు..

పంద్రాగస్టు నాడు ప్రధాని మోదీ కీలక ప్రసంగం

దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి ఆరోసారి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.

‘మీరు ఓడిపోవడమేంటయ్యా.. మీ కష్టాలు పగోడికి కూడా రావొద్దు’!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్ల వర్షం కురిపించారు. ఇప్పటి వరకూ ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత మొదలుకుని నారా లోకేశ్..