నవీన్ రోల్ ఏంటంటే...

  • IndiaGlitz, [Tuesday,January 19 2016]

న‌వీన్‌చంద్ర‌, లావ‌ణ్య‌త్రిపాఠి జంట‌గా మ‌యూఖ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై జ‌గ‌దీష్ త‌ల‌శిల ద‌ర్శ‌కత్వంలో రూపొందిన చిత్రం ల‌చ్చిందేవికి ఓ లెక్కుంది'. జ‌న‌వ‌రి 1న విడుద‌ల అవుతుంద‌నుకున్న ఈ సినిమా అప్ప‌టి నుండి వాయిదా ప‌డుతూ వ‌చ్చి చివ‌ర‌కు జ‌న‌వ‌రి 29న విడుద‌ల అవుతుంది. జ‌గ‌దీష్ త‌ల‌శిల ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో న‌వీన్‌చంద్ర బ్యాంక్ ఉద్యోగి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడ‌ట‌. త‌క్కువ కాలంలో డబ్బు సంపాదించాల‌న‌కునే స్వార్ధ‌పరుడైన యువ‌కుడుగా క‌నిపిస్తాన‌ని, ఇప్ప‌టికి యూత్‌కు న‌చ్చే పాత్ర చేస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో లావ‌ణ్య త్రిపాఠి మూడు షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌న‌ప‌డ‌తుంది.

More News

ఎన్టీఆర్ ను అభినందించిన చరణ్...

సంక్రాంతి పండుగ లో విడుదలైన చిత్రాల్లో ‘నాన్నకు ప్రేమతో…’డిఫరెంట్ సినిమాగా మంచి పేరుని ఈ సినిమా సంపాదించుకుంది.

నాగ్ , దర్శకేంద్రుడి కథ ఇదే....

అక్కినేని నాగార్జున,దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లోమరో చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.అయితే చాలా రోజులుగా ఈ సినిమా చర్చల దశలో ఉంది.

మణి సినిమాలో రానా, చైతు

ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం సినిమా అప్పుడో ఇప్పుడో స్టార్టవుతుందని వార్తలు వినపడుతూనే విన్నాయి. ముందు నాగార్జున, మహేష్ తర్వాత కార్తీక్, దుల్కర్, మరోసారి కార్తీక్, నానిల పేర్లు ప్రముఖంగా వినపడ్డప్పటికీ ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది.

'ఎక్స్ ప్రెస్ రాజా' సక్సెస్ అయిందని గర్వంగా చెబతున్నా - శర్వానంద్

శర్వానంద్,సురభి జంటగా నటించిన చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా.యు.వి.క్రియేషన్స్ బ్యానర్పై రూపొందిన ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదలైంది.

'డిక్టేటర్ ' సక్సెస్ నాలో రెట్టింపు ఉత్సాహాన్నిచ్చింది...బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ,అంజలి,సోనాల్ చౌహాన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం డిక్టేటర్.సంక్రాంతి సందర్భంగా ఈసినిమా జనవరి 14న విడుదలైంది.