పాంచాలిగా నయన

  • IndiaGlitz, [Wednesday,July 05 2017]

ప్రేక్ష‌కుల్లో కూడా బాహుబ‌లి త‌ర్వాత హిస్టారిక‌ల్, జాన‌ప‌ద చిత్రాలు చూడాల‌నే కోరిక పెరిగింది. తెలుగు, త‌మిళంలో బిజీగా ఉన్న హీరోయిన్ న‌య‌న‌తార‌. ఇప్పుడు తెలుగులో ఆమెను బాల‌కృష్ణ ప‌క్క‌న న‌టింప చేసేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నాలే జ‌రుగుతున్నాయి. అదీగాక సోష‌ల్ సినిమాల‌తో పాటు హిస్టారిక‌ల్ సిమాల్లో కూడా న‌య‌న‌కు మంచి క్రేజ్ ఏర్ప‌డింది. శ్రీరామ‌రాజ్యంలో సీత‌గా న‌య‌న అంత‌లా మెప్పించింది మ‌రి.

ఇప్పుడు మ‌హాభార‌తాన్ని సినిమాగా తీయాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌ర‌గుతున్నాయి.వాసుదేవ‌న్ ర‌చించిన ఇరండామూల‌మ్ న‌వ‌ల ఆధారంగా నాగ‌న్న ద‌ర్శ‌కత్వంలో మ‌హాభారతంను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇందులో భీష్ముడిగా అంబ‌రీష్‌, ధుర్యోధ‌నుడిగా ద‌ర్శిన్‌, క‌ర్ణుడిగా ర‌విచంద్ర‌న్‌, త‌దిత‌రులు న‌టిస్తున్నారు. దీనికి కురుక్షేత్ర అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ చిత్రంలో పాంచాలిగా న‌య‌న‌తార‌ను న‌టింప చేయాల‌ని యూనిట్ గ‌ట్టి ప్ర‌య‌త్నాల‌నే చేస్తుంది. న‌య‌న‌తార ఒప్పుకుంటే మాత్రం సినిమాకు మ‌రో ప్ల‌స్ పాయింట్ కుదిరిన‌ట్టే. ఈ సినిమాను క‌న్న‌డంలో రూపొందించ‌నున్నారు.

More News

'ఆనందో బ్రహ్మ' (భయానికి నవ్వంటే భయం) ఆగస్ట్ 18న గ్రాండ్ రిలీజ్

ఇప్పటి వరకు వచ్చిన హార్రర్ కామెడీ చిత్రాలన్నీ దెయ్యాలు మనుషులని భయపెట్టడం అనే ఇతివృత్తంతో వచ్చినవే. కానీ, మొట్టమొదటిసారి తెలుగు సినిమా చరిత్రలో మనుషులు దెయ్యాలని భయపెట్టడం అనేది ఈ “ఆనందో బ్రహ్మ“ లో చూస్తారు. పూర్తి స్థాయి హార్రర్ కామెడీ కథాంశంతో దెయ్యాలకి, మనుషులకి మధ్య జరిగే ఘర్షణ లో ఎవరు గెలుస్తారనేది చాలా ఇంట్రస్టింగ్ గా &#

ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసింది...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'జై లవకుశ' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

హీరోయిన్ కి ఎంగేజ్ మెంట్ అయ్యింది....

సినిమాల కంటే తనకు తన ప్రేమ,ప్రేమికుడే ముఖ్యమంటుంది కన్నడ హీరోయిన్ రష్మిక మండన్న.

11ఏళ్ళ తర్వాత....

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్,చొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా 11 ఏళ్ళ తర్వాత జోడి కట్టబోతున్నారట.

శ్రీమంతుడి వివాదంలోకి హృతిక్

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కు కోర్టు సమన్లు అందాయి.