పిక్ టాక్: అక్కని మించేలా చెల్లి అందాల షో!

  • IndiaGlitz, [Sunday,June 27 2021]

మెగా పవర్ స్టార్ రాంచరణ్ డెబ్యూ మూవీ 'చిరుత' ఘనవిజయం సాధించింది. రాంచరణ్ కెరీర్ లో స్పెషల్ గా నిలిచిపోయే చిత్రం అది. ఆ చిత్రంలో రాంచరణ్ ఫైట్స్, డాన్స్ లు ఒకెత్తయితే.. హీరోయిన్ నేహా శర్మ అందాలు మరో ఎత్తు. నేహా శర్మని తెలుగు అభిమానులు అంత తేలిగ్గా మరచిపోలేరు.

నేహా శర్మ టాలీవుడ్ కు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లోనే ఉంటోంది. నేహా శర్మ అందాలని కుర్రకారు మరచిపోవడం కష్టం. కుర్రాళ్ల హృదయాల్లో కల్లోలం సృష్టించేందుకు అక్కకు తోడయినట్లుంది చెల్లి. నేహా శర్మ చెల్లి అయిషా శర్మ ప్రస్తుతం మోడల్ గా రాణిస్తోంది.

నేహా శర్మకు పోటీగా సోషల్ మీడియాలో క్రేజ్ సొంతం చేసుకుంటోంది. అయిషా శర్మ ఇంతవరకు సినిమాల్లోకి అడుగుపెట్టలేదు. మోడలింగ్ తోనే బిజీగా ఉంటోంది. తాజాగా అయిషా శర్మ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్ యువతకు మంచి కిక్కిచ్చేలా ఉంది.

బ్లాక్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ మతిపోగోట్టే చిరునవ్వుతో ఇచ్చిన పోజు అద్భుతం. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More News

కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడు.. మహిళ ఫిర్యాదుతో పోలీసులకు షాక్

ఓ స్వామిజీ తన కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడు అంటూ మహిళ ఫిర్యాదు చేసింది.

కత్తి మహేష్ పరిస్థితి విషమం.. వెంటిలేటర్ పై చికిత్స

సినీ విమర్శకులు, నటుడు కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం శనివారం

ఇక్కడ రాంచరణ్ తో.. అక్కడ రణవీర్ సింగ్ తో..

ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలు చేస్తున్నప్పటికీ కియారా అద్వానీ టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు అందుకుంటోంది.

నేనేంటో చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. నాగబాబుపై నరేష్ కామెంట్స్

'మా' ఎన్నికల్లో విమర్శలకు తావు లేదంటూనే ఒకరిపై ఒకరు పరోక్షంగా వ్యాఖ్యలు చేసుకుంటున్నారు.

ప్రకృతి ఒడిలో లావణ్య త్రిపాఠి కేఫ్ నిర్మాణం. ఆమె ప్లాన్ ఏంటంటే!

అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాఠి టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు.