ఏపీలో జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జి మంత్రులు వీరే...

  • IndiaGlitz, [Monday,October 21 2019]

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను ఈ మేరకు ఆదివారం రాత్రి విడుదల చేశారు. కాగా ఇప్పటికే ఇంచార్జ్ మంత్రులను ప్రకటించినప్పటికీ అందులో మార్పులు చేర్పులు చేశారు. అయితే ఎందుకు మార్పులు చేశారు..? పనితీరు సరిగ్గా లేకపోవడం సీఎం వైఎస్ మార్పులు చేశారా..? లేకుంటే మరేమైనా కారణాలు ఉన్నాయా..? అనే విషయం తెలియరాలేదు.

కొత్తగా నియమితులైన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రుల వివరాలు...

1. శ్రీకాకుళం- కొడాలి నాని
2. విజయనగరం- వెల్లంపల్లి శ్రీనివాస్‌
3. విశాఖపట్నం- కురసాల కన్నబాబు
4. తూర్పుగోదావరి- మోపిదేవి వెంకటరమణ
5. పశ్చిమగోదావరి- పేర్ని నాని
6. కృష్ణా- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
7. గుంటూరు- చెరుకువాడ రంగనాథరాజు
8. ప్రకాశం- బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
9.నెల్లూరు-బాలినేని శ్రీనివాస్‌రెడ్డి
10. కర్నూలు- పి.అనిల్‌ కుమార్‌ యాదవ్‌
11. కడప- ఆదిమూలపు సురేష్‌
12. అనంతపురం- బొత్స సత్యనారాయణ
13. చిత్తూరు- మేకపాటి గౌతంరెడ్డి

More News

టీడీపీ బాటలోనే వైసీపీ ఇసుక దోపిడీ

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలకంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని,

కార్మికుల కోసం పవన్ కల్యాణ్ భారీ పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణరంగం కుదేలై ఉపాధి లేక తీవ్ర ఇక్కట్ల పాలవుతున్న కార్మికుల బాధలను అందరికీ తెలియచేసి, కార్మికులకు అండగా నిలిచేందుకు జనసేన అధినేత

ప్ర‌ధానికి పూరి లేఖ‌

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ పర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ గురించి కొన్ని సూచ‌న‌లు ఇస్తూ బ‌హిరంగ లేఖ రాశారు.

జిందా గ్యాంగ్ నవంబర్ 1st  విడుదల

కన్నడ లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయినా 'జిందా' సినిమా తెలుగు హక్కులు ఎస్ మంజు సొంతం చేసుకున్నారు.

'ఖైదీ' టైటిల్‌కి తగ్గట్టుగా ఉండే స్టైలీష్ మాస్‌యాక్షన్ థ్రిల్లర్  -  ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కార్తి

యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో